Home » West Bengal
పశ్చిమ బెంగాల్లో ఆరో దఫా ఎన్నికల ప్రచార గడువు సోమవారం సాయంత్రంతో ముగిసింది.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గత కొన్నిరోజులుగా రోజుకు 2లక్షల కేసులు నమోదవుతున్నాయి.
వెస్ట్ బంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ కలియాగంజ్ బీజేపీ అభ్యర్థి సౌమిన్ రాయ్పై ఆయన భార్య శర్బరీ సింఘా రాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ప్రచారాన్ని తాను నిర్వహించనని, సభలు కూడా పెట్టనని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు.
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సీఐఎస్ఎఫ్ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఈసీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. దీదీ కేంద్ర బలగాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసులు జారీ చేసింది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం పోటాపోటీగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల క్యాంపెయిన్ ముగిసింది. తమిళనాడు, అసోం, కేరళ, బెంగాల్ లో మూడోదశ ఎన్నికల ప్రచారం ముగిసింది.
పశ్చిమ బెంగాల్లో రెండో సమరం హింసాత్మక ఘటనలతో మొదలైంది. టీఎంసీ కార్యకర్త ఉత్తమ్ హత్య చేయబడ్డాడు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
BJP Candidate Ashok Dinda Attacked: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు రెండు రోజుల ముందు రాష్ట్రంలో వెటరన్ క్రికెటర్పై జరిగిన దాడి వెలుగులోకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో భారత క్రికెటర్, మోయినాకు చెందిన బిజెపి అభ్యర్థి అశోక్ దిండాపై గుర్తుతెలియని వ్యక్తులు దాడ�
అసోం,పశ్చిమ బెంగాల్ లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచార పర్వం ముగిసింది.