Home » West Bengal
పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది.
పశ్చిమ బెంగాల్ లో ఉరుములు..మెరుపులు బీభత్సం సృష్టించాయి.వీటితో పాటు పడిన పిడుగుల ధాటికి 20మంది ప్రాణాలు కోల్పోయారు.
పశ్చిమబెంగాల్ లో ఓ ప్రేమ జంట కధ విషాదాంతమైంది. ఈఘటనలో యువకుడి కుటుంబ సభ్యులు మూర్ఖంగా ప్రవర్తించారు.
బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి బిగ్ షాక్ ఇచ్చారు మమతా బెనర్జీ.
పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ ఆలాపన్ బంధోపాధ్యాయ్ విషయంపై కేంద్ర ప్రభుత్వం,మమత సర్కార్ మధ్య వివాదం కొనసాగుతోంది.
యాస్ తుఫాన్ ప్రభావంపై సమీక్షించేందుకు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్లో పర్యటించారు.
ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. యాస్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. తుఫాన్ బీభత్సంపై సమీక్షిస్తారు. తొలుత ఒడిశాలో పర్యటించనున్న మోదీ... భువనేశ్వర్లో అధికారులతో సమావేశమవ�
యాస్ తుపాను సృష్టించిన బీభత్సంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ అతలాకుతలం అయ్యాయి. రెండు రాష్ట్ర తీర ప్రాంతాల్లో ఇప్పట్లో కోలుకోలేనంత నష్టాన్ని మిగిల్చింది. తుపాను బీభత్సానికి కోటి మందికి పైగా నష్టపోయారు.
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల తరువాత జరిగిన హింసల గురించి కమిటీ వేయాలని కోరుతూ..సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు 2,093 మంది మహిళా న్యాయవాదులు లేఖ రాశారు. చిన్నారులు, మహిళలు, ఎస్సీలపై దాడి జరిగిందని లేఖలో వివరిస్తూ..వివిధ రాష్ట్ర
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం తుపానుగా మారింది. రాగల 12గంటల్లో ఇది తీవ్ర తుపానుగానూ... తర్వాతి 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగాను ఇది రూపాంతరం చెందుతుందని భారతవాతావరణ శాఖ హెచ్చరించింది.