West Bengal

    పడవలోనే తిండి.. అక్కడే పండి.. నీళ్లలోనే క్వారంటైన్

    April 2, 2020 / 03:46 PM IST

    కరోనా ఎఫెక్ట్ ఎక్కడికెళ్లలేం. ఏ పని చేయలేం. తప్పక వెళ్లినా అక్కడ వైరస్ ఏమైనా మనకు అంటుకుంటుందేమోనన్న భయం. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ 60ఏళ్ల వృద్ధుడు తనకున్న బడ్జెట్ లో సూపర్ క్వారంటైన్ ఐడియా వేశాడు. పడవలోనే వంట చేసుకుని అక్కడే తిని అక్క�

    కొంపముంచిన పెళ్లి విందు, ముగ్గురికి కరోనా పాజిటివ్, 500మంది క్వారంటైన్

    March 29, 2020 / 11:03 AM IST

    వెస్ట్ బెంగాల్ లో ఓ పెళ్లి విందులో కరోనా కల్లోలం రేపింది. పెళ్లికి వచ్చిన ముగ్గురిలో కరోనా పాజిటివ్ వచ్చింది. మిగిలినవారిని క్వారంటైన్ చేయాల్సి వచ్చింది. తూర్పు మిడ్నపూర్

    నిర్లక్ష్యం..దారుణం : ఐదుగురికి కరోనా అంటించాడు..అందులో 9 నెలల చిన్నారి

    March 28, 2020 / 07:28 AM IST

    కరోనా ఒకవైపు విజృంభిస్తూ పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతోంది. క్వారంటైన్ లో చికిత్స పొందుతున్న వారు..నిబంధనలు అతిక్రమించి..బయటకు వచ్చి..ఇతరులకు వైరస్ సోకే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఓ వ్యక్తి ఐదుగురికి వైరస్ సోకే విధంగా ప్రవర్తించాడు. అ

    రోడ్డుపైకి వచ్చి మమత ఏం చేసిందో చూడండి

    March 26, 2020 / 04:15 PM IST

    దేశంలో కరోనా వైరస్‌(COVID-19) మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం) పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు ప్రముఖులు అందరు ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా… ఇంకా కొంతమంది పాటించడం లేదు. దేశ వ్యాప్తంగా లాకౌట్‌ ప్ర�

    లైంగిక వేధింపుల కేసులో బాక్సింగ్ కోచ్ అరెస్ట్

    March 18, 2020 / 02:11 AM IST

    కోచింగ్ ఇచ్చి ప్రపంచ స్ధాయి బాక్సర్లుగా తీర్చి దిద్దాల్సిన  గురువులు స్టూడెంట్స్ పై లైంగిక వేధింపులు పాల్పడుతుంటే కొత్త ఆటగాళ్లు ఎక్కడినుంచి తయారవుతారు ? టోర్నమెంట్ కు వెళ్లిన సమయంలో కోచ్ తనను లైంగికంగావేధించాడని మహిళా బాక్సర్ పోలీసుల�

    గోమూత్రంతో కరోనా తగ్గిపోతుందని చెప్పిన వ్యక్తి అరెస్టు

    March 17, 2020 / 02:34 PM IST

    కరోనావైరస్‌తో ప్రపంచం అతలాకుతలం అవుతుంటే గో మూత్రం చాలు వైరస్ మాయమైపోతుందని.. రూమర్లు పుట్టిస్తున్నారు. ఏ రకంగా సర్టిఫై కాని ఈ సొంత వైద్యంతో ప్రజలను అపోహలకు గురి చేస్తున్నారని అలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. �

    MLA: ‘నేను చచ్చిపోయాక నన్ను మర్చిపోకూడదు..అందుకే నా విగ్రహాలు చేయించా’

    March 14, 2020 / 05:28 AM IST

    పేరు పొందిన రాజకీయ నేతలు..ప్రజలకు సేవ చేసిన నేతలు చనిపోతే వారికి గౌరవ సూచికంగా విగ్రహలను ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఓ ఎమ్మెల్యే ఏకంగా తాను బతికి ఉండగానే తన విగ్రహాలను తయారు చేయించుకున్నారు. నాపై కొంతమంది కక్ష కట్టారు.నన్ను ఏ సమయంలో అయినా సరే చ

    ఆరు రాష్ట్రాలకు కేంద్రం కరోనా హెచ్చరికలు

    March 6, 2020 / 05:57 AM IST

    భారత్ లో కరోనా భయం మామూలుగా లేదు. కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆరు రాష్ట్రాలకు శుక్రవారం (మార్చి6,2020) హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ�

    “బీజేపీ ఛీ ఛీ ” పేరుతో మమతా బెనర్జీ ర్యాలీ  

    March 5, 2020 / 12:17 AM IST

    పశ్చిమ బెంగాల్లో పాగా వేసేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ  రాష్ట్రంలో దూసుకుపోతున్న బీజేపీని నిలువరించేందుకు తృణమూల్ కాంగ్రెస్ కొత్త కార్యక్రమం చేపట్టింది. ఢిల్లీలో CAA  వ్యతిరేక నిరసనకారులపై కేంద్రం జరిపిన హింసాకా

    #GOBACKAMITSHAH : అమిత్ షాకు నిరసన సెగ

    March 1, 2020 / 08:59 AM IST

    కేంద్ర హోం మంత్రి అమిత్ షా..బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వెస్ట్ బెంగాల్‌లోని కోల్ కతాకు చేరుకున్నారు. కానీ వీరి రాకను..పలు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. వామపక్ష విద్యార్థి సంఘాల కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన అల్లర�

10TV Telugu News