Home » West Bengal
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాలో దారుణం జరిగింది. స్మార్ట్ ఫోన్ కోసం ఓ వ్యక్తిని కొట్టి చంపేశారు. మీ పిల్లాడు మా ఫోన్ ని డ్యామేజ్ చేశారని ఆరోపిస్తూ.. ఎదురింట్లో నివాసముండే
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు భద్రత పెంచాలని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జెడ్ కేటగిరీ భద్రత కల్పించనుంది. ప్రస్తుతం బెంగాల్లో
లైవ్ వీడియో, సెల్ఫీల మోజు మరింత ముదురుతోంది. వీటిని తీసుకుంటూ..చనిపోతున్నా కొంతమందిలో మార్పు రావడం లేదు. సోషల్ మీడియాలో పోస్టుల కోసం డేంజరస్ ఫీట్స్ చేస్తూ..కుటుంబసభ్యులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. తాజాగా వెస్ట్ బెంగాల్లో లైవ్ వీడి�
అవును మీరు వింటున్నది నిజమే. బిజీ షెడ్యూల్ కారణంగా మహిళా ఐపీఎస్, ఓ ఐఏఎస్ అధికారులు ఆఫీసులోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వీరిది ప్రేమ వివాహం. బిజీ షెడ్యూల్ కారణంగా వీరి వివాహం వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. చివరకు ప్రేమికుల రోజునే పెళ్లి చేస�
గ్రామంలో రోడ్డు నిర్మాణానికి భూమి ఇవ్వలేదనే కోపంతో అక్కా చెల్లెళ్లను తాళ్లతో కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ఘటన పశ్చిమబెంగాల్ లో జరిగింది. ఫటా నగర్ లో నివాసం ఉండే స్మతిఇరానీ దాస్ స్థానిక పాఠశాలలో టీచర్ గా పని చేస్తూ తన తల్లి, సోదరితో నివసిస్త�
కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు రాష్ట్రాల సీఎంలు ఇప్పటికే సీఏఏకు వ్యతిరేకంగా స్వరాలు వినిపించారు.కేరళ,పంజాబ్,రాజస్థాన్ రాష్ట్రాలు అయితే సీఏఏకు వ్యతిరేకంగా అసె
పశ్చిమ బెంగాల్ లోని బేజేపీ ఆఫీసుకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. బంకురా జిల్లాలోని చందాయి గ్రామ్ ప్రాంతంలోని బీజేపీ కార్యాలయానికి గుర్తు తెలియని దుండగులు గత రాత్రి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో బీజేపీ ఆఫీసు కాలిపోయింది. తృణమూల
కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలను ఎండగట్టే..మమత బెనర్జీ..భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. కేవలం మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగిందని సమాచారం. రెండు రోజుల పర్యటన నిమిత్తం మోడీ..2020, జనవరి 11వ తేదీ శనివారం వెస్ట్ బెంగాల్కు చేరుకున్నారు. ఎస్ఎస్
సీఏఏకి వ్యతిరేకంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమత కేంద్రప్రభుత్వంపై ఫైట్ చేస్తున్న ప్రస్తుత సమయంలో మమత, ప్రధాని మోడీ ఒకే వేదికను పంచుకోనున్నారు అనే వార్త ఇప్పుడు ఆశక్తికరంగా మారింది. ఈ నెల 11, 12 తేదీల్లో మోడీ వెస్ట్ బెంగాల్లో పర్యటిస్తారు. ఆదివారం(�
కేంద్ర ప్రభుత్వ కార్మికుల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పది కార్మిక సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. భారత్బంద్ సందర్భంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో ఓ డ్రైవర్ తన నిరసనను వినూత్నంగా తెలిపారు. ఉత్తర బెంగాల్ రాష్ట్ర రవాణా స