Home » West Bengal
కరోనా కట్టడి కోసం ప్రతీ ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలి. అది నేటి కరోనా కాలంలో తప్పనిసరి రూల్. ఆ రూల్ ని అతిక్రమిస్తే కొన్ని రాష్ట్రాలు నగదు జరిమానా..లేదా జైలు అంటూ హెచ్చరిస్తున్నాయి. ప్రాణాలతో కూడా చెలగాటం ఆడుతూ..మాస్క్ లు పెట్టుకోకుండా బైటకొస్త�
కరోనాతో 50 సంవత్సరాల ఆర్మీ బ్రిగేడియర్ మరణించారు. వైరస్ బారిన పడిన అత్యున్నత స్థాయి అధికారిగా చెప్పవచ్చు. తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయంలో పోస్టు చేశారు. కరోనా పరీక్షలు నిర్వహించగా…పాజిటివ్ రావడంతో బరాక్ పూర్ లోని సైనిక ఆసుపత్రిలో చేర్చ�
కరోనా వైరస్ మహమ్మారి మరో ఎమ్మెల్యేని బలితీసుకుంది. వెస్ట్ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి
Kolkata Airport:అంపన్ తుఫాన్ పశ్చిమబెంగాల్ ను వణికించింది. కుండపోతగా వర్షం కురవడంతో కోల్ కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయం జలదిగ్బంధం అయింది. రన్ వే, హ్యాంగర్స్ పూర్తిగా నీటి మునిగాయి. వర్షానికి తోడు బలమైన ఈదురు గాలులు వీయడంతో విమానాశ్రయంలోని కొన్ని న�
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటన చేసిన తర్వాత ఇవాళ(మే-11,2020)మధ్యాహ్నం 5వసారి రాష్ట్రాల,కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్డౌన్ అమలు,ఆంక్షల సడలిం�
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ సంఖ్యలోనే రిజిష్టర్ అవుతున్నాయి. ఏపీలో ప్రతి రోజు 30 నుంచి 60 కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు. కరోనా వై
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే పశ్చిమ బెంగాల్ లో ఒక బీజేపీ ఎంపీ రోడ్డు మీద బైఠాయించారు. తన సొంత నియోజక వర్గంలో ప్రజలకు సేవ చేసేందుకు పోలీసులు అనుమతించటం లేదని ఆరోపిస్తూ ఆయన ఈ నిరసన తెలిపారు. పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ్ దీనాజ్ పూర్ లోక్ �
సాధారణంగా ఉపాధ్యాయులు తరగతిలో విద్యార్థులకు పాఠాలు బెబుతారు. కానీ ఓ ఉపాధ్యాయుడు చెట్టుపై నుంచి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు.
లాక్డౌన్ కారణంగా మద్యం దొరక్క నానా అవస్థలు పడుతున్నవారికి మమతా బెనర్జీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. లాక్డౌన్ సమయంలో వెస్ట్ బెంగాల్ లో మద్యం హోమ్ డెలివరీకి అనుమతించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్�
కరోనాపై పోరాడేందుకు ప్రభుత్వం అందించిన సహాయంపై బెంగాల్ సీఎం కామెంట్లు చేశారు. ఆదివారం (వ్యక్తిగత భద్రతా పరికరాలు) PPE 3వేలు పంపింది. బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు 2లక్షల 27వేల పరికరాలను సిద్ధం చేసిందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్న�