West Bengal

    అతి త్వరలోనే CAA అమల్లోకి…బీజేపీ చీఫ్

    October 19, 2020 / 07:17 PM IST

    CAA will be implemented very soon అతి త్వరలోనే పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని అమల్లోకి వస్తుందని సోమవారం(అక్టోబర్-19,2020) బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తెలిపారు. వచ్చే ఏడాది వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ సంస్థాగత విషయాలపై స్థానిక నాయకులతో మాట్లాడ

    బెంగాల్ లో టెన్షన్…బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్

    October 8, 2020 / 03:00 PM IST

    Kolkata: Cops resort to lathicharge as BJP marches వెస్ట్ బంగాల్‌లో బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా భాజపా నాయకులు భారీ ఎత్తున ఆ�

    బీజేపీ నాయకుడి కాల్చివేత … తీవ్ర ఉద్రిక్తం

    October 5, 2020 / 09:34 AM IST

    పశ్చిమ బెంగాల్ కు చెందిన బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ముఖ్య అనుచరుడు, టిటాగర్ మునిసిపాలిటీ కౌన్సిలర్ మనీష్ శుక్లా దారుణ హత్యకు గురయ్యారు. పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే దుండగులు అతి దగ్గర నుంచి ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ కాల్పుల్లో మనీష్ �

    తథాస్తు దేవతలు దీవించారు: మమతను కౌగలించుకుంటానన్న బీజేపీ నేతకు కరోనా

    October 2, 2020 / 03:58 PM IST

    BJP Leader:తనకు కరోనా వైరస్‌ సోకితే బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని కౌగిలించుకుంటానంటూ నోరు పారేసుకున్న బీజేపీ నేత అనుపమ్ హజ్రాను తథాస్తు దేవతలు దీవించినట్టున్నారు. హజ్రాకు తాజాగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ధృవీకరించింద�

    లక్ అంటే అదే : రూ.3లక్షలు విలువ చేసే 52కేజీల చేపను పట్టేసిన పెద్దామె

    September 30, 2020 / 11:25 AM IST

    west bengal old women found huge 52 Kg bhola fish : వర్షాకాలం అంటే గంగమ్మ జాలరులకు వరాలు ఇచ్చేకాలం. వర్షాకాలంలో చేపలు పుష్కలంగా దొరుకుతాయి. అదృష్టం వరించిందంటే ఒక్కటంటే ఒక్క సరైన చేప దొరికితే చాలా లక్కు చిక్కినట్లే. అటువంటి లక్కే వరించింది ఓ పెద్దామెను. రోజూ చేపల వేటకు వె�

    మమత సర్కార్ కు గవర్నర్ తీవ్ర హెచ్చరిక… ఆర్టికల్-154 పరిశీలిస్తా

    September 28, 2020 / 09:21 PM IST

    వెస్ట్ బెంగాల్ లో అధికార తృణమూల్​ కాంగ్రెస్,గవర్నర్​ జగదీప్​ ధన్​ఖర్​ మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా మమత ప్రభుత్వంపై గవర్నర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వెస్ట్ బెంగాల్ ను పోలీసు రాష్ట్రంగా మమత ప్రభుత్వం మార్చిందని గవర్నర్ విమర్శించారు.

    ఏందీ మాకీ తిప్పలు : పోలీస్ స్టేషన్ లో మేకల్ని పెంచుతున్న పోలీసులు

    September 25, 2020 / 04:54 PM IST

    పోలీస్ స్టేషన్ లో ఓ మేక ఈనింది. రెండు బుజ్జి మేకపిల్లల్ని ప్రసవించింది. పోలీసులు ఆ మేక పిల్లల బాగోగులు చూస్తున్నారు. ఇదేంటీ పోలీస్ స్టేషన్లో పోలీసులకు పనేమీ లేదా మేకల్ని కాస్తున్నారు? అనుకుంటున్నారా? కాదులెండి..పాపం వాళ్లకా తిప్పలు వచ్చి పడ�

    దుర్గమ్మ భక్తులకు దీదీ వరాలు :ప్రభుత్వం నుంచి కమిటీకి రూ.50వేలు

    September 25, 2020 / 11:55 AM IST

    దసరా పండుగ వస్తోంది. దుర్గమ్మ భక్తులు అమ్మవారి పూజకు సిద్ధమవుతున్నారు. దుర్గా పూజ అనగానే మనకు కలకత్తా కాళీ గుర్తుకొస్తుంది. దసరాకు కలకత్తాలో అమ్మవారి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. దసరా పండుగ సందర్భంగా దుర్గమ్మ భక్తులకు పశ్చిమబెంగ�

    భారీ కుట్ర భగ్నం, 09 మంది ఆల్ ఖైదా ఉగ్రవాదుల అరెస్టు

    September 19, 2020 / 09:46 AM IST

    NIA raids  : దేశంలో భారీ ఉగ్రకుట్రను NIA (National Investigation Agency) భగ్నం చేసింది. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు..09 మంది ఆల్ ఖైదా ఉగ్రవాదులను పట్టుకోవడం కలకలం రేపింది. ఢిల్లీలో భారీ విధ్వంసానికి కుట్ర పన్నారని తేలింది. గత కొద్ద�

    Sushant Singh Rajput’s మైనపు విగ్రహం

    September 18, 2020 / 01:06 PM IST

    Sushant Singh Rajput’s wax statue : దివంగత బాలీవుడ్ యంగ్ హీరో..నటుడు సుశాంత్ సింగ్ మైనపు విగ్రహం తయారైంది. వెస్ట్ బెంగాల్ లోని అసాంసోల్ కు చెందిన కళాకారుడు సుకాంతో రాయ్ మైనపు విగ్రహాన్ని తయారు చేశారు. తన మ్యూజియంలో సెలబ్రెటీల మైనపు విగ్రహాల జాబితాలో పెట్టాడు. వ�

10TV Telugu News