Home » West Bengal
CAA will be implemented very soon అతి త్వరలోనే పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని అమల్లోకి వస్తుందని సోమవారం(అక్టోబర్-19,2020) బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తెలిపారు. వచ్చే ఏడాది వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ సంస్థాగత విషయాలపై స్థానిక నాయకులతో మాట్లాడ
Kolkata: Cops resort to lathicharge as BJP marches వెస్ట్ బంగాల్లో బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా భాజపా నాయకులు భారీ ఎత్తున ఆ�
పశ్చిమ బెంగాల్ కు చెందిన బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ముఖ్య అనుచరుడు, టిటాగర్ మునిసిపాలిటీ కౌన్సిలర్ మనీష్ శుక్లా దారుణ హత్యకు గురయ్యారు. పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే దుండగులు అతి దగ్గర నుంచి ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ కాల్పుల్లో మనీష్ �
BJP Leader:తనకు కరోనా వైరస్ సోకితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కౌగిలించుకుంటానంటూ నోరు పారేసుకున్న బీజేపీ నేత అనుపమ్ హజ్రాను తథాస్తు దేవతలు దీవించినట్టున్నారు. హజ్రాకు తాజాగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ధృవీకరించింద�
west bengal old women found huge 52 Kg bhola fish : వర్షాకాలం అంటే గంగమ్మ జాలరులకు వరాలు ఇచ్చేకాలం. వర్షాకాలంలో చేపలు పుష్కలంగా దొరుకుతాయి. అదృష్టం వరించిందంటే ఒక్కటంటే ఒక్క సరైన చేప దొరికితే చాలా లక్కు చిక్కినట్లే. అటువంటి లక్కే వరించింది ఓ పెద్దామెను. రోజూ చేపల వేటకు వె�
వెస్ట్ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్,గవర్నర్ జగదీప్ ధన్ఖర్ మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా మమత ప్రభుత్వంపై గవర్నర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వెస్ట్ బెంగాల్ ను పోలీసు రాష్ట్రంగా మమత ప్రభుత్వం మార్చిందని గవర్నర్ విమర్శించారు.
పోలీస్ స్టేషన్ లో ఓ మేక ఈనింది. రెండు బుజ్జి మేకపిల్లల్ని ప్రసవించింది. పోలీసులు ఆ మేక పిల్లల బాగోగులు చూస్తున్నారు. ఇదేంటీ పోలీస్ స్టేషన్లో పోలీసులకు పనేమీ లేదా మేకల్ని కాస్తున్నారు? అనుకుంటున్నారా? కాదులెండి..పాపం వాళ్లకా తిప్పలు వచ్చి పడ�
దసరా పండుగ వస్తోంది. దుర్గమ్మ భక్తులు అమ్మవారి పూజకు సిద్ధమవుతున్నారు. దుర్గా పూజ అనగానే మనకు కలకత్తా కాళీ గుర్తుకొస్తుంది. దసరాకు కలకత్తాలో అమ్మవారి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. దసరా పండుగ సందర్భంగా దుర్గమ్మ భక్తులకు పశ్చిమబెంగ�
NIA raids : దేశంలో భారీ ఉగ్రకుట్రను NIA (National Investigation Agency) భగ్నం చేసింది. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు..09 మంది ఆల్ ఖైదా ఉగ్రవాదులను పట్టుకోవడం కలకలం రేపింది. ఢిల్లీలో భారీ విధ్వంసానికి కుట్ర పన్నారని తేలింది. గత కొద్ద�
Sushant Singh Rajput’s wax statue : దివంగత బాలీవుడ్ యంగ్ హీరో..నటుడు సుశాంత్ సింగ్ మైనపు విగ్రహం తయారైంది. వెస్ట్ బెంగాల్ లోని అసాంసోల్ కు చెందిన కళాకారుడు సుకాంతో రాయ్ మైనపు విగ్రహాన్ని తయారు చేశారు. తన మ్యూజియంలో సెలబ్రెటీల మైనపు విగ్రహాల జాబితాలో పెట్టాడు. వ�