Home » West Bengal
కరోనాతో దేశం మొత్తం కకావికలం అయిపోతుంటే.. పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మాత్రం కరోనా వెళ్లిపోయింది అంటున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని కామెంట్ చేశారు. ‘పశ్చిమ బెంగాల్�
అక్టోబర్ నెలలో వచ్చే దసరా పండగను ప్రతి ఏటా కోల్ కతాలో ఘనంగా నిర్వహించే విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది దుర్గా పూజకు తమ ప్రభుత్వం అనుమతివ్వలేదంటూ వాట్సప్ గ్రూపులతో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించా�
టీవీ చూడకూడదు..సినిమాలు..సీరియల్స్ చూడకూడదు. పాటలు వినకూడదు, క్యారమ్స్ వంటి ఆటలు ఆడకూడదు, ఫోన్లు..కంప్యూటర్లు వాడకూడదు,లాటరీ టిక్కెట్లు కొనకూడదు, మ్యూజిక్ వినకూడదు..ఇవన్నీ ఏంటానుకుంటున్నారా? ఇవన్నీ ప్రజలపై విధించిన ఆంక్షలు.. ఈకంప్యూటర్ యుగంల�
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం జగన్ థర్డ్ ప్లేస్ నిలిచారు. 2020, జులై 15 నుంచి జులై 27వ మధ్య Indiatoday Mood Of The Nation సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఈ వివరాలు బయటపడ్డాయ. అత్యుత్తమ సీఎంలలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ప్రథమ స్థానం, ఢిల్
టెక్నాలజీని కొంతమంది వక్రమార్గంలో వాడుకుంటున్నారు. ఆన్ లైన్ లో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు డెకాయి ఆపరేషన్ ద్వారా పట్టుకున్నారు. ఇందులో ఓ నిర్వాహకుడిని అరెస్టు చేశారు. నలుగురు యువతులకు విముక్తి కల్పించారు. ప్రధాన �
కరోనా వైరస్ ఇంకా గడగడలాడిస్తూనే ఉంది. భారతదేశంలో పాజిటివ్ కేసులు అధికమౌతూనే ఉన్నాయి. లక్షల వరకు కేసులు నమోదవుతుండడంతో అందరిలో కలవరం మొదలవుతోంది. దీంతో కొన్ని రాష్ట్రాలు నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. మరోసారి లాక్ డౌన్ విధించే నిర్ణయాలు త
వెస్ట్ బెంగాల్ కు చెందిన భారత్ ఫుట్ బాల్ మాజీ క్రీడాకారుడు మెహ్తాబ్ హుస్సేన్ యూటర్న్ తీసుకున్నాడు. ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పాడు. బీజేపీలో చేరి 24 గంటలు కూడా గడవకముందే పాలిటిక్స్ నుంచి క్విట్ కావడం సంచలనంగా మారింది. భారత ఎక్స్ పుట్ బాలర్ �
బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటనతో వెస్ట్ బెంగాల్ అట్టుడుకుతోంది. ఉత్తర దీనాజ్పూర్ జిల్లాలోని చోప్రాలో ఈ ఘటన జరిగింది. బాలికపై హత్యాచారాన్ని నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. వారు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగ
కరోనా రాకాసికి మరో సీనియర్ అధికారిణి మృతి చెందారు. ఎంతో తెగువతో, ధైర్య సాహసాలతో పని చేసిన ఆమె…ఇక మన మధ్యలో లేదనే విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. వైరస్ కట్టడిలో పోరు, విశేష సేవలందించిన ఆమె మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమ�
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రే ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించడం రాజకీయ దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే మరణం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అగ్గి రాజేస్తోంది. హెమ్తాబాద్ నియెజకవర్గం నుంచి సీపీఎం తరఫున పోటీ చేసి గెలిచి�