Home » West Bengal
వేసుకున్న దుస్తుల ద్వారా హింసాత్మక ఆందోళనలు చేపడుతున్న వారిని గుర్తుపట్టవచ్చంటూ జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ఇటీవల ప్రధాని మోడీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే మోడీ వ్యాఖ్యలపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ(డిసెం�
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరకేంగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇవాళ(డిసెంబర్-16,2019)రాజధాని కోల్ కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది పార్టీ నాయకులు,కార్యకర్తలు పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా పోస్టర్లు జెండాలు పట్టుకుని �
పశ్చిమబెంగాల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఎంపీ కారుపై దాడి జరిగింది. బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు ముందు ఇటుకలతో దాడి చేశారు.
పౌరసత్వ సవరణ చట్టంను వ్యతిరేకించి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆందోళనకారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విధ్వ�
పార్లమెంట్లో క్యాబ్ బిల్ పాసైనంత సులువుగా చట్టంగా అమలయ్యేలా కన్పించడం లేదు. ఓవైపు సుప్రీంకోర్టులో కొత్త చట్టానికి వ్యతిరేకంగా దాదాపు డజను పిటిషన్లు దాఖలవ్వగా..
వెస్ట్ బెంగాల్ లో ఓ 60ఏళ్ల వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. వృద్ధురాలు అన్న కనికరం కూడా లేకుండా అతి దారుణంగా హత్య చేసిన ఈ ఘటన దక్షిణ కోల్కతాలో కలకలం రేపింది. ఆమెను కత్తితో పొడిచిచంపడంతోపాటు తలను నరికిశారు. పొట్టను చీల్చి వేశారు. గురువారం జ�
రెండు తలల పాము గురించి వింటుంటాం. ఇవి చాలా అరుదుగాకనిపించే రెండు తలల పాము పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని బెల్డా అటవీ ప్రాంతంలోని ఎకరుఖి గ్రామంలో కనిపించింది. ఎకరుఖి గ్రామస్థులు జగల్ అనే ప్రాంతం వైపు వెళుతున్నప్పుడు..ఈ రెండు తలల �
ఆర్మీ క్యాంటిన్లోకి ఏనుగు చొరబడి నానా రచ్ఛ చేసింది. బెంగాల్లోని హసీమరా ప్రాంతంలో ఉన్న ఆర్మీ క్యాంటిన్లోకి ప్రవేశించిన ఏనుగు అక్కడి ఫర్నీచర్ను అటుఇటు విసిరేస్తూ హడావుడి చేసింది. ఒక కిచెన్ లోకి నడుచుకుంటూ ఖాళీ భోజనశాలలో ప్రవేశించడంతో �
పశ్చిమ బెంగాల్లో పాగా వేద్దామని అనుకుంటున్న బీజేపీ పార్టీకి షాక్ తగిలింది. తమకు ఢోకా లేదని తృణముల్ కాంగ్రెస్ పార్టీ నిరూపించింది. రాష్ట్రంలో మూడు నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ క్వీన్ స్వీప్ చేసింది. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్�
పశ్చిమబెంగాల్లో ఐదవ విడత ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కరీంపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు బెంగాల్ బిజెపి ఉపాధ్యక్షుడు, పార్టీ అభ్యర్థి జయప్రకాష్ మజుందార్ పై సోమవారం (నవంబర్ 25)న పోలింగ్ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు క�