West Bengal

    ప్రాణాలు తీసిన అనుమానం: గోవులను దొంగిలిస్తున్నారని కొట్టి చంపేశారు

    November 22, 2019 / 06:16 AM IST

    పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బెహర్ లో దారుణం చోటుచేసుకుంది. కూచ్ బెహర్ లోని పుతిమారి పేలేశ్వరి గ్రామంలో  గోవులను దొంగిలిస్తున్నారనే అనుమాతనం ఇద్దరు వ్యక్తులపై కొంతమంది మూకదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.&nb

    కోల్ కతా గులాబీ మయం : పింక్ బాల్ టెస్టు టికెట్లు సోల్డ్ అవుట్

    November 20, 2019 / 06:42 AM IST

    తొలిసారి భారత్‌ ఆతిథ్యమిస్తున్న చారిత్రాత్మక డే అండ్‌ నైట్‌ టెస్టుకు అభిమానుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. పింక్‌బాల్‌ టెస్టు టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. టిక్కెట్లన్నీ అమ్ముడైనట్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపాడ

    మమత ఝలక్…600కి.మీ రోడ్డు మార్గంలో గవర్నర్

    November 15, 2019 / 02:02 AM IST

    వెస్ట్ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య ఘర్షణ ఇప్పుడు కొత్త దశలోకి ప్రవేశించింది. బెంగాల్‌ గవర్నర్‌కు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ఝలక్‌ ఇచ్చారు.  ఫరక్కాలో ఇవాళ(నవంబర్-15,2019) నిర్వహించే ప్రొఫెసర్‌ ఎస్‌ఎన్‌హ�

    బెంగాల్ లో బుల్ బుల్ బీభత్సం : నదిపై కూలిన బ్రిడ్జ్

    November 11, 2019 / 10:52 AM IST

    పశ్చిమ బెంగాల్ లో బుల్ బుల్ బీభత్సం సృష్టిస్తోంది. దక్షిణ 24 పరగణాల్లో తుఫాను నామ్ ఖానా ప్రాంతంలో హటానియా దోనియా నదిలపై నిర్మించిన వంతెనలోని రెండు భాగాలు దెబ్బతిని కూలిపోయాయి.  దీంతో రెండు వైపుల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. బుల్ బుల్ తుపాన�

    కుండపోత వానలు, భీకర గాలులు : తీరం దాటాక బుల్ బుల్ బీభత్సం

    November 10, 2019 / 01:07 PM IST

    తీరం దాటిన తర్వాత బుల్ బుల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రచండ వేగంతో గాలులు వీస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌లోని సాగర్‌ ద్వీపం దగ్గర బుల్

    బుల్ బుల్ తుఫానుపై ప్రధాని సమీక్ష

    November 10, 2019 / 07:38 AM IST

    పశ్చిమ బెంగాల్‌, ఒడిషాతో  సహా బంగ్లాదేశ్‌లో బీభత్సం సృష్టిస్తున్న బుల్‌ బుల్‌ తుఫానుపై  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తీర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రమాదంలో ఉన్న వ

    బుల్ బుల్ టెన్షన్ : పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు

    November 10, 2019 / 01:07 AM IST

    బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్ బుల్ తుఫాన్ పశ్చిమ బెంగాల్‌పై బీభత్సం సృష్టిస్తోంది. సాగర్ ఐలాండ్ వద్ద తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ప్రచండ గాలులు, భారీ వర్షంతో విరుచుకుపడింది. సౌత్ 24 పరగణాస్ జిల్లాలో గంటకు 120 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచాయి. తుఫాన్ ధాటి

    సాగర్ దీవుల వద్ద తీరాన్ని దాటనున్న బుల్ బుల్ తుఫాన్

    November 9, 2019 / 12:23 PM IST

    బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్ బుల్ తుపాను తీవ్రరూపం దాల్చి శనివారం రాత్రికి పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల గంటకు 135 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో పాటు భారీ వర్షం  కూడ

    24గంటల్లో తీవ్రరూపం : దూసుకొస్తున్న బుల్‌బుల్ తుఫాన్

    November 7, 2019 / 09:42 AM IST

    ఒకవైపు మహాతుఫాన్.. మరోవైపు బుల్ బుల్ తుఫాన్ ముంచుకోస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్ బుల్ తుఫాన్ తీవ్రరూపం దాల్చనుంది. వచ్చే 24 గంటల్లో బుల్ బుల్ తుఫాన్ భీకర తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఒడిశా మినహా.. పశ్చిమ బెంగాల్, �

    నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు – మమత బెనర్జీ

    November 2, 2019 / 01:20 PM IST

    వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు. కేంద్రం తన ఫోన్ ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం ఏవీ సేఫ్‌గా లేవని..ఈ విషయంలో ప్రధాని దర్యాప్తు జరపాలని డిమాడ్ చేశారు. సీఎం బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులందరిపై గూఢచర్యం చేస్తున్

10TV Telugu News