West Bengal

    చెట్టు మా సోదరుడు : వినూత్నంగా ‘భాయీ దూజ్’ ఉత్సవం 

    October 29, 2019 / 08:28 AM IST

    దీపావళి పండుగకు భాయీ దూజ్ వేడుకలను ఉత్తరాదిలో ఘనంగా చేసుకుంటారు. రాఖీ పండుగను గుర్తు చేసే ఈ వేడుకను పర్యావరణ హితంగా జరుపుకున్నారు పశ్చి బెంగాల్ లో. చెట్టునే సోదరుడి అంటే తోడబుట్టిన అన్నలా..తమ్ముడిలా భావించి ‘భాయీ దూజ్’ ఉత్సవాన్ని వినూత్న ర�

    బెంగాల్ బోర్డర్ లో పేలిన బాంబ్ : ముగ్గురు మృతి 

    October 29, 2019 / 05:26 AM IST

    పశ్చిమబెంగాల్ లో సాకెట్ బాంబు పేలింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఫర్జీపర సరిహద్దు అవుట్ పోస్టు వద్ద సోమవారం (అక్టోబర్ 28) సాయంత్రం 6.20 గంటలకు జరిగింది.   పశువులను అక్రమంగా తరలించే గ్యాంగ్ ఈ బాంబును అమర్చినట్లుగ�

    దటీజ్ దీదీ : డార్జిలింగ్ కొండల్లో మమతా జాగింగ్ 

    October 25, 2019 / 10:06 AM IST

    ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ డార్జిలింగ్ కొండ‌ల్లో ప‌ది కిలోమీట‌ర్లు జాగింగ్‌ చేశారు. ప్ర‌తి రోజూ ట్రెడ్‌మిల్‌పై వాకింగ్‌ చేసే దీదీ గురువారం (అక్టోబర్ 24) డార్జిలింగ్ కొండల్లో ఒకటీ రెండు కాదు ఏకంగా ప‌ది కిలోమీట‌ర్లు దూరం జాగింగ్ చేశ

    మమత కార్యక్రమంలో…అవమానించారన్న గవర్నర్

    October 15, 2019 / 11:02 AM IST

    దసరా సందర్భంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ శుక్రవారం(అక్టోబర్-11,2019) ఏర్పాటు చేసిన దుర్గాపూజ కార్నివాల్ లో తనకు అవమానం జరిగిందని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ కర్ తెలిపారు. సీఎం మమతా బెనర్జీ కూర్చున్న ప్రధాన వేదికపై తనను కూర్చోనివ్వలేదని,అ

    బెంగాల్ లో RSS కార్యకర్త కుటుంబం దారుణ హత్య

    October 10, 2019 / 02:46 PM IST

    బెంగాల్ లో దారుణం జరిగింది. ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త,ఎనిమిది నెలల ప్రెగ్నెన్సీతో ఉన్న అతని భార్య, ఆరేళ్ల కొడుకు ముర్షీరాబాద్ లో దారుణ హత్యకు గురయ్యారు. వారి శరీరాలపై కత్తిపోట్లను గుర్తించారు. మృతులను ప్రకాష్ లాల్(35),బ్యూటీ పాల్(28),అంగన్ పాల్(6)గా గ�

    పశ్చిమ బెంగాల్‌లో బోటు బోల్తా : గల్లంతైన వారి కోసం గాలింపు

    September 30, 2019 / 01:11 PM IST

    మరో బోటు ప్రమాదం జరిగింది. కానీ ఏపీలో కాదు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో రూప్ నారాయణ్ నదిలో ఓ బోటు 50 మందితో వెళుతోంది. ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడింది. వరద ప్రవాహం పెరగడంతో బోటు ప్రమాదానికి గురైందని స్థానికులు వెల్లడి�

    కలకత్తాలో 50 కేజీల బంగారంతో దుర్గమ్మ విగ్రహం

    September 26, 2019 / 06:44 AM IST

    దసరా అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని  కలకత్తా కాళీకామాత గుర్తుకొస్తుంది. దసరాలో చేసే శరన్నవ‌రాత్రి వేడుకలకు బెంగాల్ ముస్తాబవుతోంది. ఈ సంవత్సరం కలకత్తా వేడుకలు మరింత ప్రత్యేకతను సంతరించుకున్నాయి. దుర్గాదేవి భారీ విగ్రహాన్ని బంగారంతో

    దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజాస్వామ్యం లేదు

    September 23, 2019 / 01:02 PM IST

    మోడీ సర్కార్ పై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు దిగజారుతుండటంపై బీజేపీని మమతా బెనర్జీ తప్పుపట్టారు. బెంగాల్‌ లో ఇంకా ప్రజాస్వామ్యం ఉందని, అయితే దేశంలోని పలు ప్రాంతాల్లో మాత్రం ప్రజాస్వామ్యం లేదని

    వైరల్ అవుతున్న ఎంపీల డ్యాన్స్ వీడియో

    September 20, 2019 / 09:49 AM IST

    దసరా సెలబ్రేషన్స్ కి వెస్ట్ బెంగాల్ రెడీ అయ్యింది. కోల్ కతాలో దసరా సంబరాలు ఎలా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ దసరా సెలబ్రేషన్స్ లో భాగంగా తృణముల్ మహిళా ఎంపీలు చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దుర�

    మోడీతో సమావేశమైన మమత..బెంగాల్ పేరు మార్చాలని వినతి

    September 18, 2019 / 02:07 PM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఇవాళ(సెప్టెంబర్-18,2019)వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కలిశారు. వివిధ అంశాలపై మోడీతో మమత చర్చించారు. మోడీతో సమావేశమనంతరం మమత మాట్లాడుతూ….ప్రధానితో సమావేశం బాగా జరిగింది. పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లాగా మార్చాలని మ�

10TV Telugu News