Home » West Bengal
కొన్ని సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఊహించిన వ్యక్తులు ఎదురుపడితే ఆప్యాయంగా..ఆదరంగా పలకరింపులు గుర్తుండిపోతాయి. అవి రాజకీయ అగ్ర నేతలకు సంబంధించినవైతే పెద్ద వార్తా మారిపోతాయి. అటువంటి ఘటనకు కోల్ కతా ఎయిర్ పోర్ట్ వేదికైంది. ప్రధా
కొత్త మోటారు వాహన చట్టం-2019ని పశ్చిమ బెంగాల్లో అమలు పరిచేది లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్ జరిమానాలను తగ్గించిన మరుసటి రోజే మమతా ఈ నిర్ణయం ప్రకటించారు. మోటారు వాహనాల చట్టంలో సవరణలు చాల�
కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 1, 2019 నుంచి అమల్లోకి తీసుకువచ్చిన కొత్త మోటారు వాహన సవరణ చట్టం అమలుపై తెలుగు రాష్ట్రాలు నిర్ణయం తీసుకోలేదు. ఆ చట్టంపై సమీక్షించిన తర్వాతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రస్తుతమ
పశ్చిమబెంగాల్లోని 24 పరగణాల జిల్లాలో మరోసారి తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ కార్యాలయాన్ని టీఎంసీ కార్యకర్తలు తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో బరాక్పోర్ బీజేపీ ఎంపీ అర్జున్ సి�
వెస్ట్ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ దిలీప్ ఘోష్పై కొంత మంది దుండగులు దాడికి పాల్పడ్డారు. ఇవాళ(ఆగస్టు-30,2019) ఉదయం లేక్ టౌన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఘోష్ మార్నింగ్ తో పాటుగా చాయ్ పే చర్చా ప్రోగ్రాంలో పాల్గొనేందుకు వెళ్లిన దిలీప్ ఘోష్ ను చ�
నీ ఇల్లు బంగారం కానూ..అనే మాట విన్నాం..కానీ ఆమె కడుపంతా బంగారంతో నిండిపోయింది. కడుపునించి గొలుసులు, ఉంగరాలు, బ్రాస్ లెట్లు, చెవిపోగులు ఇలా ఒకటేమిటి బంగారంకొట్టే కొలువైంది ఆమె కడుపులో..అది చూసి డాక్టర్లు కూడా షాక్ అయ్యారు. ఆ బంగారం కడుపు అమ్
కొంతమంది పిల్లలు చేసే పనులు చూస్తే.. వీళ్లు పిల్లాలా లేక చిచ్చర పిడుగులా? అంటాం. ఈ మాటకు చక్కగా సరిపోతారు ఈ స్కూల్ విద్యార్థులు. కళ్లు చెదిరే ఫీట్స్ చేస్తున్నారు. ట్రైనింగ్ ఉంటే తప్ప చేయలేని ఫీట్స్ ను స్కూల్ బ్యాగ్ భుజాన వేసుకుని..ఈజీగా చేసేస్�
శ్రీ కృష్ణా జన్మష్టమి వేడుకల సందర్భంగా పశ్చిమ బెంగాల్ విషాదం నెలకొంది. నార్త్ 24 పరగణ జిల్లాలోని కచువాలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. శ్రీ కృష్ణాష్టమి వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ క్రమంలో
ప్రధాని నరేంద్రమోడీని చాయ్ వాలా అనటం తరచూ వింటుంటాం. ముఖ్యంగా ప్రతిపక్షాలు ప్రధానిని చాయ్ వాలా అంటు సెటైరిక్ గా విమర్శిస్తుంటారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకీ కూడా చాయ్వాలీగా అవతారమెత్తారు. తన చేతులతో స్వయంగా చాయ్ చేసి స�
హైదరాబాద్: దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైనా బీజేపీ, కాంగ్రెస్ లేకుండా కేంధ్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి చెప్పారు. గురువారం ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ …పశ్చిమ బ�