West Bengal

    మమతకు మద్దతుగా: ఇవాళ,రేపు బెంగాల్ లో చంద్రబాబు ప్రచారం

    May 8, 2019 / 02:54 AM IST

    తృణముల్ కాంగ్రెస్ కు మద్దతుగా రెండు రోజులు వెస్ట్ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఇవాళ(మే-8,2019)ఉదయం  కోల్‌ కతా ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న సీఎం అక్కణ్నుంచి ఝర్‌గ్రామ్‌, హల్దియాలో జరిగే సభలకు మమతతో కలిసి హ

    PM Modi Slams Mamata Banerjee, Calls Her Speed Breaker Didi | 10TV News

    May 6, 2019 / 03:01 PM IST

    ముగిసిన ఐదోదశ పోలింగ్

    May 6, 2019 / 12:36 PM IST

    సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ ముగిసింది.7రాష్ట్రాల్లోని 51లోక్ సభ స్థానాలకు ఇవాళ(మే-6,2019)పోలింగ్ జరిగింది.యూపీలోని 14,జార్ఖండ్ లోని 4,బీహార్ లోని 5,వెస్ట్ బెంగాల్ లోని 7,రాజస్థాన్ లోని 12,మధ్యప్రదేశ్ లోని 7,జమ్మూకశ్మీర్ లోని 2లోక్ సభ స్థానాలకు ఇవాళ

    మమత పెద్ద అహంకారి :రెండుసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు

    May 6, 2019 / 09:37 AM IST

    సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ కు మూడు రోజుల ముందు ఒడిషా,బెంగాల్ లో బీభత్సం సృష్టించిన ఫొని తుఫాన్ ఇప్పుడు రాజకీయ ప్రచారస్త్రంగా మారింది.ఫొని తుఫాన్ విషయంలో వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రధాని మోడీ ఘాటు విమ�

    కలకలం : యూనివర్సిటీ క్యాంపస్‌లో నవ దంపతులు ఆత్మహత్య

    May 5, 2019 / 10:59 AM IST

    కోల్ కతా: పశ్చిమ బెంగాల్ బీర్బం జిల్లాలోని విశ్వ భారతి విశ్వవిద్యాలయం క్యాంపస్ లో కలకలం రేగింది. వర్సిటీ క్యాంపస్ లో నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. క్యాంపస్ లోని చీనా భవన్ ( చైనా భాషా సాంస్కృతిక శాఖ) దగ్గర పోలీసులు కొత్త జంట మృతదేహాలను గుర�

    పశ్చిమ బెంగాల్ ను తాకనున్న ఫొని తుఫాన్ : హై అలర్ట్

    May 4, 2019 / 02:11 AM IST

    20 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో తీవ్ర పెనుతుపానుగా తీరంపై విరుచుకుపడిన ఫొని ధాటికి ఒడిశా విలవిల్లాడుతుండగా.. పక్కనే ఉన్న పశ్చిమ బెంగాల్ బిక్కుబిక్కుమంటోంది. బాలాసోర్ వద్ద ఫోని కేంద్రీకృతమై ఉండగా… ఈశాన్యదిశగా పయనించి ఇవాళ ఉదయం పశ్చి�

    ఫోని తుఫాన్ : శ్రీకాకుళానికి తప్పిన ముప్పు

    May 3, 2019 / 09:23 AM IST

    ఫోని తుఫాను ఉత్తరాంధ్రను గజగజా వణికించింది. తుఫాను ప్రభావంతో ఆయా జిల్లాల్లో మే 02వ తేదీ నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 180 కిలోమీటర్లకు పైగా గాలులు వీయడంతో తీరప్రాంత వాసులు భయంతో వణికిపోయారు. మరోవైపు తుఫాను తీరం దాటడంతో శ్రీకాకుళం జ�

    పశ్చిమ బెంగాల్ వైపు వెళ్తున్న ఫొని తుఫాన్

    May 3, 2019 / 06:57 AM IST

    ఫొని తుఫాన్ ఒడిషాలోని పూరీ దగ్గర తీరం దాటింది. తుఫాన్ పశ్చిమ బెంగాల్ వైపు దూసుకెళ్తోంది. తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సముద్రంలో అలలు భీకరంగా ఎగసిపడ్డాయి. శుక్రవారం (మే 3, 2019)న ఉదయం 8 గంటలకు తీరాన్ని తాకాయ�

    ఫోని ఎఫెక్ట్ : బీచ్ ల నుండి వెళ్లిపోవాలంటు బెంగాల్ సర్కార్ ఆదేశాలు 

    May 3, 2019 / 04:17 AM IST

    కోల్‌కతా : ‘ఫోని’ తుఫాన్ ప్రభావం ఉన్న రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తలతో అప్రమత్తమయ్యాయి.  ఈ తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఎటువంటి ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ప్రజలను హెచ్చరిస్తున�

    ఫొని ఎఫెక్ట్ : 10అడుగుల ఎత్తున ఎగసిపడుతున్న అలలు, 120 కిమీ వేగంతో పెనుగాలులు

    May 1, 2019 / 03:24 PM IST

    ఫొని తుపాను దూసుకొస్తుంది. అతి తీవ్ర తుపానుగా మారిన ఫొని.. ప్రస్తుతం పూరీకి 610 కిమీ, మచిలీపట్నం తీరానికి 360 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. ఫొని తుపాను కారణంగా బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంబడి 10 అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. 120 క

10TV Telugu News