West Bengal

    టెన్షన్..టెన్షన్ : పశ్చిమ బెంగాల్ పోలింగ్ లో కాల్పులు

    April 18, 2019 / 06:14 AM IST

    లోక్ సభ రెండో విడత పోలింగ్ లో భాగంగా పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ కేంద్రంలో టెన్షన్.. టెన్షన్. రాయ్ గంజ్, నార్త్ దినాజ్ పూర్ లో ఉద్రిక్తత నెలకొంది.

    మమత బయోపిక్ పై ఈసీకి బీజేపీ లేఖ

    April 17, 2019 / 01:58 PM IST

    వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బయోపిక్ విడుదలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం, వెస్ట్ బెంగాల్ సీఈవోకి లేఖ రాసింది.బెంగాల్ ఆడ టైగర్ క్యాప్షన్ తో భాగిని పేరుతో తెరకెక్కిన మమతా బెనర్జీ బయోపిక్ మే-3,2019న విడుదల క

    బెంగాల్ లో అడుగుపెట్టొద్దు : రాహుల్ కు నో ఎంట్రీ అంటున్న మమత

    April 13, 2019 / 11:48 AM IST

    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హెలికాఫ్టర్ ల్యాండింగ్ కు బెంగాల్ పోలీసులు అనుమతి నిరాకరించారు.

    మోడీ పేరు వింటే మమతకు రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు

    April 7, 2019 / 12:48 PM IST

    లెఫ్ట్,తృణముల్ కాంగ్రెస్ లేని బెంగాల్ ను త్వరలోనే వెస్ట్ బెంగాల్ ప్రజలు చూడబోతున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.మమతా విముక్త బెంగాల్ కు ప్రజలు ప్రతినబూనాలని మోడీ పిలుపునిచ్చారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-7

    మోడీ చమత్కారం…స్పీడ్ బ్రేకర్ దీదీ

    April 3, 2019 / 11:18 AM IST

    సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వెస్ట్ బెంగాల్ లో బుధవారం(ఏప్రిల్-3,2019) ప్రధాని మోడీ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు.ఈ సందర్భంగా వెస్ట్ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీపై మోడీ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.అభివృద్ధికి మమత స్పీడ్ బ్రేకర్ అని మోడీ �

    చైనీస్ లో దీదీ ఎన్నికల ప్రచారం

    April 3, 2019 / 10:30 AM IST

    కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ నేతలు కొత్త దారిలో దూసుకుపోతున్నారు. కోల్‌కతాలో స్థిరపడిన చైనీయులను ఆకర్షించేందుకు చైనీస్‌లోనే ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీని ఓడించాలనే ప్రధాన సంకల్పంతో

    ఈసీకి గజరాజుల సవాల్ : అటవీ శాఖతో చర్చలు 

    April 2, 2019 / 09:18 AM IST

    గజరాజులు ఎన్నికల సంఘానికి సవాల్ విసురుతున్నాయి. దీంతో ఎన్నికల అధికారులు అటవీ శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. అసలు విషయం ఏమిటంటే..

    ఏపీ సీఎంను డిసైడ్ చేసే నియోజకవర్గం ఇదే

    March 25, 2019 / 05:10 AM IST

    ఏలూరు: ఏపీ పాలిటిక్స్ లో గోదావరి జిల్లాలది ప్రత్యేక స్థానం. వారు డిసైడ్ చేసిన పార్టీలే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంటాయి. 2014 ఎన్నికల్లో కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ క్లీన్ స్విప్ చేసింది. గత ఎన్నికల్లో టీడీపీకే (టీడీపీ – బీజేపీ ప�

    చిత్తుకాగితాలు కాదురా అవి : పాకిస్తాన్ ప్రింటింగ్ ప్రెస్ ల్లో భారత నోట్ల ముద్రణ

    March 21, 2019 / 03:25 AM IST

    నోటు అంటే మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం.. అదే నోటు కోసం 24 గంటలూ కష్టపడతాం.. ఎవరైనా నోట్లు ఇస్తే మంచివో కాదో చెక్ చేసుకుంటాం.. అలాంటిది పాకిస్తాన్ మాత్రం భారత్ తో ఆర్థిక యుద్ధానికి దిగింది. పాకిస్తాన్ లోని పెండ్లికార్డులు ప్రింట్ చేసే ప్రింటింగ

    ఎన్నికల సిత్రాలు: ‘తృణమూల్ శారీ’  ‘మోడీ జాకెట్’,

    March 20, 2019 / 05:09 AM IST

    కోల్‌కతా: దేశవ్యాప్తంగా జరిగే లోక్ సభ ఎన్నికల్లో పలు చిత్రాలు  ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఎవరికి వారు వారి పార్టీల అభ్యర్థుల విజయం కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తు ఎన్నికల చతురతను చాటుకుంటున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీల అధ�

10TV Telugu News