Home » West Bengal
లోక్ సభ ఎన్నికల యుద్ధానికి తృణముల్ కాంగ్రెస్ రెడీ అయింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని 42 ఎంపీ స్థానాలకు తమ పార్టీ తరపున పోటీచేసే వాళ్ల జాబితాను మంగళవారం(మార్చి-12,2019) సీఎం మమతా బెనర్జీ విడుదల చేశారు. మమత ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో అనేక ఆశక్�
2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోడీ యూపీలోని వారణాశి నుంచే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వారణాశి నుంచి కాకుండా ఈసారి ఒడిషాలోని పూరి నుంచి మోడీ సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్
పాక్ లోని బాలా కోట్ లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన దాడులకు సంబంధించిన పూర్తి వాస్తవాలను వెల్లడించాలని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. అసలు ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం(ఫిబ్రవరి-28,2019) మమతా బెనర్జ�
కోల్ కతా : భారత్-పాకిస్థాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో తరుణంలో దేశ వ్యాప్తంగా సున్నిత ప్రాంతాలలో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ సర్జికల్ దాడులు..భారత్ పై పాక్ దాడులకు మరోసారి యత్నించటం..దాన్ని భారత
మాజీ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి సీఎం మమతా బెనర్జీయే కారణమని సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయాడు. ఈ నోట్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో రాజకీయ దుమారం రేపుతోంది. 1986 బ్యాచ్కు చెందిన గౌరవ్ దత్.. ఫిబ్రవరి 19న ఆత్మహత్య చేసుక�
ఢిల్లీ: మద్యం మహమ్మారికి బానిసలుగా మారి కూలిపోతున్న కుటుంబాలు ఎన్నో. మద్యం మత్తుతో జరుగుతున్న నేరాలు మరెన్నో. సమాజంలో పలు దారుణాలకు కారకంగా మారుతున్న ఈ మహమ్మారికి తెలిసీ తెలియని వయస్సులో అలవాటు పడిపోతున్నారు. భారతదేశంలో పెద్దవారితో పోటీప�
బెంగాల్ : బెంగాల్ టైగర్ మన జాతీయ జంతువు. ఉట్టిపడే రాజసం బెంగాల్ టైగర్ సొంతం. కళ్లలోని క్రౌర్యం, నడకలోని గాంభీర్యం చూస్తేనే వణుకు ఎంతటి ధైర్యశాలికైనా వెన్నులో వణుకు పుడుతుంది. ఇంత గొప్ప బెంగాల్ టైగర్ కు ఇప్పుడు బెంగాల్ టైగర్ ఆవాసాలు అంతకంతకు క
కోల్ కతా : పుల్వామా ఉగ్రదాడి విషయంలో ప్రధాని నరేంద్రమోడీపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామాలో సైనికులపై జరిగిన ఉగ్రదాడి గురించి ప్రధానికి ముందే తెలుసని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న క్రమంలో రా
హైదరాబాద్ : నగరంలో నకిలీ కరెన్సీ వ్యవహారం కలకలం రేపింది. నకిలీ కరెన్సీ ముఠా గుట్టుని పోలీసులు రట్టు చేశారు. పశ్చిమ బెంగాల్లోని మాల్దా ప్రాంతం నుంచి నకిలీ కరెన్సీని
పశ్చిమ బెంగాల్ బిర్భూం జిల్లాలో BJP నాయకుడి కూతురు(22) శుక్రవారం (ఫిబ్రవరి 15, 2019) కిడ్నాప్ అవడం మిస్టరీగా మారింది. సడన్ గా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఇంట్లోకి చొరబడిన ఆమెను అపహరించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సుప్రభాత్ బత్యబ�