Home » West Bengal
బెంగాల్ నుంచి మోడీకి రసగుల్లా పంపిస్తాం కానీ ఓట్లను కాదంటూ ఇటీవల మమతాబెనర్జీ మోడీపై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.అయితే మమత వ్యాఖ్యలకు మోడీ ఇవాళ(ఏప్రిల్-29,2019)తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వెస్ట్ బ�
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ(ఏప్రిల్-29,2019)నాలుగోదశ పోలింగ్ జరుగుతుంది.9 రాష్ట్రాల్లోని 72 లోక్ సభ స్థానాలకు నాలుగోదశలో భాగంగా ఇవాళ పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్యాం 2గంటల వరకు వెస్ట్ బెంగాల్ లో అత్యధికంగా 52.37 శాతం పోలింగ్ నమోదైంది.అత్యల్పంగా జమ్మ
అమెరికా పౌరసత్వం కలిగిన రెజ్లర్ ది గ్రేట్ ఖలీ వెస్ట్ బెంగాల్ లో బీజేపీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు టీఎంసీ ఎలక్షన్ కమిషన్ కు ఓ లెటర్ రాసింది.ఓ విదేశీయుడు భారతీయ ఓటర్లను ప్రభావ�
తను చెప్పిన పార్టీకి ఓటు వేయలేదనే కోపంతో ఓ వ్యక్తి కట్టుకున్న భార్య గొంతులో యాసిడ్ పోసి తీవ్రంగా హింసించాడు. చితకబాది చిత్రహింసలకు గురిచేశాడు. వివరాళ్లోకి వెళ్తే.. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాలో ఈ దారుణమైన ఘటన చోటుచేసు�
పశ్చిమ బెంగాల్, రాయ్ గంజ్ లోని మూడు పోలింగ్ బూత్ ల్లో ఏప్రిల్ 29న రీపోలింగ్ జరుగనుంది. హిందువుల కోసం ప్రత్యేకించి ఈ మూడు పోలింగ్ బూత్ ల్లో రీపోలింగ్ నిర్వహించనున్నారు.
పశ్చిమబెంగల్ సీఎం మమతా బెనర్జీ..ప్రధాని నరేంద్ర మోడీపై ఫైరయ్యారు. దీదీ తనకు ఏటా స్వీట్లు పంపుతారని మోడీ వెల్లడించడంపై భగ్గుమన్నారు. ఈసారి ప్రధానికి ఇసుక, గులకరాళ్లతో తయారుచేసిన స్వీట్లను పంపుతానని ఘాటుగా స్పందించారు. లోక్సభ ఎన్నికల ప్�
మూడో విడత పోలింగ్ సందర్భంగా పశ్చిమబెంగాల్లో హింస చెలరేగింది. తృణమూల్- కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ఓ ఓటరు మృతి చెందాడు.
బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దన్నారు బీజేపీ చీఫ్ అమిత్ షా.బంగ్లాదేశ్ నుంచి శరణార్థులుగా వచ్చిన హిందువులు,బుద్ధులు,సిక్కులు,క్రిస్టియన్లు ఎవరైనా సరే వారందరికీ ఎన్ఆర్ సీ తయారైన తర్వాత భారతదేశ పౌరసత్వం �
పశ్చిమబెంగాల్ నదియా జిల్లాలో ఎన్నికల అధికారి అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. అతని ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇతడిని ఎవరైనా కిడ్నాప్ చేశారా ? లేక ఎక్కడికైనా వెళ్లాడా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అర్నబ
లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పశ్చిమబెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటు వేయకుండా తమను అడ్డుకున్నారంటూ రాయ్గంజ్ నియోజకవర్గ పరిధిలోని దినాజ్పూర్ జిల్లాలో కొందరు నేషనల్ హైవేపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆందోళనకారు�