West Bengal

    బెంగాల్ వివాదం : రేపటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

    May 15, 2019 / 03:04 PM IST

    పశ్చిమబెంగాల్ లోని కోల్ కతాలో మంగళవారం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్‌గా స్పందించింది.

    కోల్ కతాలో మమతా రోడ్ షో 

    May 15, 2019 / 02:07 PM IST

    పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  బుధవారం  కోల్ కతా వీధుల్లో భారీ రోడ్ షో నిర్వహించారు.

    కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో నెట్ వర్క్ ప్రాబ్లం…నిలిచిపోయిన సర్వీసులు

    May 13, 2019 / 03:27 PM IST

    కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో లోకల్ ఏరియా నెట్ వర్క్ ప్రాబ్లం వచ్చింది.ఇవాళ(మే-13,2019)సాయంత్రం 5:15గంటలకు అన్ని ఎయిర్ లైన్స్ లు బోర్డింగ్ పాస్ లను ఇష్యూ చేయడం స్టార్ చేసిన సమయంలో సర్వర్ డౌన్ అయింది.దీంతో 20కి పైగా విమానాలు ఆలస్యంగా గాల్లోకి ఎగరనున్న

    పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు హింసాత్మకం

    May 12, 2019 / 03:46 PM IST

    పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. ఆరో విడత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మరోసారి ఘర్షణలు తలెత్తాయి. ఘతాల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి, బీజేపీ అభ్యర్థి భారతి ఘోష్‌పై అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల

    బెంగాల్ లో టెన్షన్…బీజేపీ అభ్యర్థిపై తృణముల్ కార్యకర్తల దాడి

    May 12, 2019 / 06:54 AM IST

    వెస్ట్ బెంగాల్ లోని  ఘటాల్‌ లోక్‌ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి భారతీ ఘోష్‌ పై తృణమూల్‌ కాంగ్రెస్‌ మహిళా కార్యకర్తలు దాడికి యత్నించారు.నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన భారతిని చుట్టుముట్టిన టీఎంసీ కార్యక�

    బెంగాల్ లో టెన్షన్..టెన్షన్ : బీజేపీ కార్యకర్త మృతి

    May 12, 2019 / 02:35 AM IST

    వెస్ట్ బెంగాల్‌ లోని జార్‌ గ్రామ్‌ లోని గోపిభల్లాపూర్ లో శుక్రవారం రాత్రి బీజేపీ కార్యకర్త రమణ్ సింగ్ మృతిచెందాడు. రమణ్ సింగ్ మృతికి అధికార తృణమూల్ కాంగ్రెస్ కారణమని బీజేపీ ఆరోపించింది. ఈ ఆరోపణలకు తృణముల్ కొట్టిపారేసింది. బీజేపీ కార్యకర్త

    ప్రారంభమైన ఆరోదశ ఎన్నికల పోలింగ్

    May 12, 2019 / 01:25 AM IST

    ఆరోదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు ఇవాళ(మే-11,2019)  పోలింగ్ జరుగుతుంది.ఉత్తరప్రదేశ్ లోని 14,హర్యానాలోని 10,వెస్ట్ బెంగాల్ లోని 8,బీహార్ లోని 8,మధ్యప్రదేశ్ లోని 8,ఢిల్లీలోని 7,జార్ఖండ్ లోని 4లోక్ సభ స్థానాలకు ఆరో �

    పోలీసు వాహానం బోల్తా : 12 మందికి గాయాలు 

    May 10, 2019 / 03:39 PM IST

    కోల్ కత్తా : పశ్చిమ బెంగాల్ లోని  సింద్రి  ఏరియా బారా బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో మందు పాతరల నిరోధక వాహానం బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు డ్రయివర్ తో సహా  21 మంది పోలీసులు వాహనం లో ఉన్నారు.  గాయపడి

    మోడీకి మమత బంపరాఫర్: ఆరోపణలు నిరూపించలేకపోతే 100 గుంజీలు తియ్యాలి

    May 10, 2019 / 01:58 AM IST

    ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం(మే-9,2019) బంకురాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ చేసిన బొగ్గు మాఫియా ఆరోపణలపై మమత ఘాటుగా స్పందించారు. మమత

    దీదీ చెంపదెబ్బే నాకు ఆశీర్వాదం : మోడీ 

    May 9, 2019 / 11:02 AM IST

    బెంగాల్‌లోని పురులియాలో  గురువారం (మే 9,  2019) మోడీ ఓ బ‌హిరంగ‌స‌భ‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్ర‌ధానిని చెంప‌దెబ్బ కొట్టాల‌ని ఉంద‌ని మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారనీ ఆ విషయాన్ని బెంగాలీలు తనకు చెప్పారన్నారు. దీదీని తాను ఓ సోదరిలా �

10TV Telugu News