Home » West Bengal
పశ్చిమబెంగాల్ లోని కోల్ కతాలో మంగళవారం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్గా స్పందించింది.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం కోల్ కతా వీధుల్లో భారీ రోడ్ షో నిర్వహించారు.
కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో లోకల్ ఏరియా నెట్ వర్క్ ప్రాబ్లం వచ్చింది.ఇవాళ(మే-13,2019)సాయంత్రం 5:15గంటలకు అన్ని ఎయిర్ లైన్స్ లు బోర్డింగ్ పాస్ లను ఇష్యూ చేయడం స్టార్ చేసిన సమయంలో సర్వర్ డౌన్ అయింది.దీంతో 20కి పైగా విమానాలు ఆలస్యంగా గాల్లోకి ఎగరనున్న
పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. ఆరో విడత లోక్సభ ఎన్నికల సందర్భంగా మరోసారి ఘర్షణలు తలెత్తాయి. ఘతాల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి, బీజేపీ అభ్యర్థి భారతి ఘోష్పై అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల
వెస్ట్ బెంగాల్ లోని ఘటాల్ లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి భారతీ ఘోష్ పై తృణమూల్ కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు దాడికి యత్నించారు.నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన భారతిని చుట్టుముట్టిన టీఎంసీ కార్యక�
వెస్ట్ బెంగాల్ లోని జార్ గ్రామ్ లోని గోపిభల్లాపూర్ లో శుక్రవారం రాత్రి బీజేపీ కార్యకర్త రమణ్ సింగ్ మృతిచెందాడు. రమణ్ సింగ్ మృతికి అధికార తృణమూల్ కాంగ్రెస్ కారణమని బీజేపీ ఆరోపించింది. ఈ ఆరోపణలకు తృణముల్ కొట్టిపారేసింది. బీజేపీ కార్యకర్త
ఆరోదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు ఇవాళ(మే-11,2019) పోలింగ్ జరుగుతుంది.ఉత్తరప్రదేశ్ లోని 14,హర్యానాలోని 10,వెస్ట్ బెంగాల్ లోని 8,బీహార్ లోని 8,మధ్యప్రదేశ్ లోని 8,ఢిల్లీలోని 7,జార్ఖండ్ లోని 4లోక్ సభ స్థానాలకు ఆరో �
కోల్ కత్తా : పశ్చిమ బెంగాల్ లోని సింద్రి ఏరియా బారా బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో మందు పాతరల నిరోధక వాహానం బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు డ్రయివర్ తో సహా 21 మంది పోలీసులు వాహనం లో ఉన్నారు. గాయపడి
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం(మే-9,2019) బంకురాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ చేసిన బొగ్గు మాఫియా ఆరోపణలపై మమత ఘాటుగా స్పందించారు. మమత
బెంగాల్లోని పురులియాలో గురువారం (మే 9, 2019) మోడీ ఓ బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానిని చెంపదెబ్బ కొట్టాలని ఉందని మమతా బెనర్జీ అన్నారనీ ఆ విషయాన్ని బెంగాలీలు తనకు చెప్పారన్నారు. దీదీని తాను ఓ సోదరిలా �