Home » White House
US President Donald Trump పూర్తి రెస్ట్ లో ఉంటున్నారని White House డాక్టర్లు అంటున్నారు. మంగళవారం మిలిటరీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన ట్రంప్ వైట్ హౌజ్ లోనే ట్రీట్ మెంట్ తీసుకుంటారని వైద్యులు చెప్పారు. ‘ఆ సమయంలో ట్వీట్ చేసిన ట్రంప్.. ఫీలింగ్ గ్రేట్ (గొప్పగా అన�
Trump Mask: ఎట్టకేలకు హాస్పిటల్ నుంచి బయటపడ్డారు. అయితే Walter Reed హాస్పిటల్ నుంచి సోమవారం సాయంత్రమే వైట్ హౌజ్ కు మెరైన్ ఒన్ ద్వారా రిటర్న్ అయ్యారు. కరోనావైరస్ ట్రీట్మెంట్ కోసం మూడు రాత్రుల వరకూ అక్కడే గడపాల్సి వచ్చింది. వైట్ హౌజ్ కు చేరుకోగానే మాస్క్ త�
President Donald Trump అతని భార్య మెలానియా ట్రంప్ కొవిడ్-19 పాజిటివ్ అని తెలియడంతో వైట్ హౌజ్ లో భయాందోళన మొదలైంది. ఈ మేరకు స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. ప్రెసిడెంట్ కు పాజిటివ్ వచ్చింది కానీ, అవి Mild Symptoms అని చెప్పింది. వైట్ హౌజ్ స్టాఫ్ చీఫ్ పర్సన్ నోటి నుంచి
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో వైట్హౌజ్ పరిసరాల్లో కాల్పులు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని దుండగుడు వైట్ హౌస్ బయట కాల్పులకు తెగబడ్డాడు. వైట్హౌజ్ బయట కాల్పుల శబ్ధం వినిపించగానే ట్రంప్
బంగారం కొనుక్కొవాలని అనుకున్న వారు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే..ధరలు దిగి రావడం లేదు. దీంతో మహిళామణులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు 9 ఏళ్�
ఓ వైపు కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే..పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ..వార్తల్లోకి ఎక్కుతున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. దీంతో ఆయన పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. Online Class లకు హాజరయ్యే విదేశ విద్యార్థులను వెనక్కి పంపాలన్న ట్రంప్ నిర
అమెరికాలో కరోనా కరాళనృత్యం చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా విషయంలో అమెరికా స్పందిన తీరు ఆలస్యం ఖరీదు అక్కడ దాదాపు 7లక్షల కరోనా కేసులు,34 వేలకు పైగా మరణాలు నమోదవడం. ఇటువంటి తరుణంలో మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టిందని,తాము పీక్ స్టేజీ దాటిపోయ�
అమెరికావాసులు ఈ తరంలోనే అత్యంత బాధాకరమైన వారాన్ని అనుభవించబోతున్నారని అంటున్నారు వైద్య నిపుణులు. 9/11 దాడులు, పెరల్ హార్బర్ కన్నా దారుణమైన దాడిని… కరోనా పెను దాడిని అమెరికా ఎదుర్కోబోతోంది. సెప్టెంబర్ 11, పెరల్ హార్బర్ దాడులు, ఆదమరచినప్పుడు శ�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక కార్యాలయం వైట్ హౌస్ ని కరోనా తాకింది. వాషింగ్టన్ లోని వైట్ హౌస్ లో(శ్వేతసౌధం) తొలి పాజిటివ్ కేసు నమోదైంది. వైట్ హౌస్ లో పని
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటించనున్నారు. ఈ నెల (ఫిబ్రవరి 24-25) తేదీల్లో భారత్ లో ట్రంప్ పర్యటించనున్నట్టు వైట్ హౌస్ మంగళవారం (ఫిబ్రవరి 11, 2020) ఒక ప్రకటనలో వెల్లడించింది. అధ్యక్షుడు @realDonaldTrump & @FLOTUS ఫిబ్రవరి 24-25 తేదీల్లో ఇండియాలో పర్