Home » White House
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటించనున్నారు. ఈ నెల (ఫిబ్రవరి 24-25) తేదీల్లో భారత్ లో ట్రంప్ పర్యటించనున్నట్టు వైట్ హౌస్ మంగళవారం (ఫిబ్రవరి 11, 2020) ఒక ప్రకటనలో వెల్లడించింది. అధ్యక్షుడు @realDonaldTrump & @FLOTUS ఫిబ్రవరి 24-25 తేదీల్లో ఇండియాలో పర్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్ పై దాడులు జరిపిన తర్వాత వైట్ హౌజ్ వేదికగా మాట్లాడారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. అమెరికా శాంతిని కోరుకుంటుందని అలా అని ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని సహించేది లేదని తెలిపారు. * ఇరాన్ దాడిలో ఏ ఒక్క యూఎస్
నరమేధంతో ప్రపంచాన్ని గడగడలాడించిన ఐసిస్ చీఫ్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూబకర్ అల్ బాగ్దాదీ చావుకి కారణమైన కుక్క కోనన్. ఈ కుక్క కారణంగానే బాగ్దాదీ కుక్క చావు
భారతీయుల పండుగల దీపావళిది ప్రత్యేక స్థానం. ఆనందాలు..వెలుగు జిలుగులతో చేసుకునే దీపావళి సందడి ప్రారంభమైపోయింది. ఈ దీపావళి పండుగ భారతీయుల కంటే ముందుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెడీ అయిపోయారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం అయ
ఉత్తర సిరియాపై దాడి చేసేందుకు టర్కీ బలగాలు సిద్ధంగా ఉన్నాయని అమెరికా ప్రకటించింది. ఆదివారం హైట్ హౌస్ ఈ మేరకు విడుదల చేసిన ఓ ప్రకటనను బట్టి… ఇది గుట్టుచప్పుడు కాకుండా అమెరికన్ మద్దతుతోనే సిరియాపై టర్కీ దాడి చేయబోతున్నట్లు అర్థమవుతోంది. స�
నేను ఎవరి మాట వినను. ఏది అనుకుంటానో అది ఖచ్చితంగా చేసి తీరుతాను. ఎవరెన్ని చెప్పినా డోంట్ కేర్ అంటూ దూసుకుపోతున్న అమెరికా అధ్యక్షుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తన కార్యనిర్వాహక అ�