Home » who
ప్రాణాంతక మంకీపాక్స్ పై కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. మంకీపాక్స్ వైరస్ లక్షణాలు కలిగిన వారిని
మంకీఫాక్స్ ను ఎదుర్కొనే విషయంలో సన్నద్ధతపై చర్చించారు. వ్యాధి వ్యాప్తిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని అధికారులను మోదీ ఆదేశించారు.
సోకితే శరీరంపై నీటితో కూడిన బొబ్బలు ఏర్పడతాయి. జ్వరంతో పాటు కండరాల నొప్పులు కూడా వస్తాయి.
కోవిడ్ మరోసారి పంజా విసురుతోంది. శీతాకాలంలో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుంటం కలవరానికి గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే కేసులు పెరుగుతుంటం ఆందోళనకు గురిచేస్తోంది
కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తోంది. పరిస్థితి ఆందోళనకరంగా మారకముందే చర్యలు చేపట్టాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త వేరియంట్ను తేలికగా తీసుకోవద్దని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.
చైనాలో విజృంభిస్తున్న కొత్త వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కోవిడ్-10 తరహాలో ఇది విరుచుకుపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో భారత్ అలర్ట్ అయ్యింది.
మనసు బాగుంటేనే యాక్టివ్గా ఉంటాం. ఏ పని అయినా ఉత్సాహంగా చేయగలుగుతాం. మరి మనసు బాగోని పరిస్థితుల్ని ఎలా సరిచేసుకోవాలి? ఈరోజు 'ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం'.. అసలు దీని ప్రాముఖ్యత ఏంటి?
కొవిడ్పై అత్యవసర స్థితి లేనంత మాత్రాన ప్రమాదం తప్పినట్లు కాదు. ప్రపంచం కోవిడ్ కంటే ప్రమాదకరమైన ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి.
2021 అక్టోబరులో సైనిక తిరుగుబాటుతో సూడాన్లో ప్రజాస్వామ్యం కుప్పకూలింది. ఆ తర్వాత పారామిలిటరీ గ్రూపు ఆర్ఎస్ఎఫ్తో ఆర్మీకి విభేదాలు తలెత్తాయి. ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సులను సైన్యంలో విలీనం చేసేందుకు సూడాన్ ఆర్మీ రూపొందించిన ప్రతిపాదన ఆర్మీ-పా
ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అధనామ్, ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య ట్వీట్ల వార్ కొనసాగింది. మస్క్ డబ్ల్యూహెచ్ఓను ఉద్దేశించి ట్వీట్ చేయగా.. అధనామ్ ట్విటర్ వేదికగా మస్క్ పేరు ప్రస్తావించకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.