హమ్మయ్య కరోనా సంక్షోభం సమసిపోయింది. ఇక భయం లేదు అని కాస్త ఊపిరిపీల్చుకునే లోపే మరో వైరస్ కలకలం మొదలైంది. ఈ వైరస్.. కరోనా కన్నా వేగంగా వ్యాపిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. రోజూ పెద్ద సంఖ్యలో కొత్త వైరస్ కేసులు నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్త
దేశంలో పాల కల్తీ ఎక్కువగా జరుగుతోందని.. పాల కల్తీని నియంత్రించకపోతే 2025కల్లా 87 శాతం జనాభా క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాల బారిన పడతారని ఇటీవల ఒక ప్రచారం మొదలైంది. ఈ సూచన ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసినట్లుగా కూడా ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారంలో ని
ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందువల్ల ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు అన్ని దేశాలకు సూచనలు చేసింది.
అంబ్రోనాల్ సిరప్, డాక్-1 మ్యాక్స్ సిరప్ వాడకూడదని డబ్ల్యూహెచ్వో చెప్పింది. ఉత్తరప్రదేశ్ నోడియాలోని మారియన్ బయోటెక్ సంస్థ ఆయా మందుల సురక్షిత, నాణ్యతకు సంబంధించిన హామీని తమకు ఇవ్వలేదని పేర్కొంది. ఆయా దగ్గు మందుల్లో ఇథిలీన్ గ్లైకాల్ మోతాదు
Covid in China: కరోనా విజృంభణతో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ కొవిడ్ సమాచారాన్ని సరిగ్గా తెలపకుండా దాచిపెడుతున్న చైనా తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అభ్యంతరాలు తెలిపింది. కరోనా సమాచారాన్ని తమకు ఎప్పటికప్పుడు అందించాలని చ
భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గుమందు తీసుకోవటం వల్ల ఉజ్బెకిస్తాన్లో 18మంది చిన్నారులు మరణించారని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోపించింది.
ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. కొవిడ్-19, ఫ్లూ, శ్వాసకోశ వ్యాధి వైరస్లతోపాటు ఇతర వ్యాధికారకాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. మీతో పాటు మీ సన్నిహితులు సురక్షితంగా ఉండేందుకు ఉన్న అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సిన్లు తీసుకోవడం, మ
మంకీపాక్స్ పేరును ఎంపాక్స్గా మార్చారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మంకీపాక్స్ను ఇకపై ఎంపాక్స్గా పిలువనున్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పలువురు నిపుణులతో వరుస సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ప్రపంచం కరోనా నుంచి పూర్తిగా బయటపడకముందే మానవాళికి ఇప్పుడు మరో వైరస్ భయం పట్టుకుంది. తాజాగా, దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తూ ఓ హెచ్చరిక చేసింది. సమీప భవిష్యత్తులో కొవిడ్-19కి మించి నష్ట చేకూర్చే వైరస్
మంకీపాక్స్ వ్యాక్సిన్ వంద శాతం సురక్షితం కాదని.. అందువల్ల వ్యాధి సోకకుండా చూసుకోవడమే మేలని ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మరోవైపు దేశంలో మంకీపాక్స్ వ్యాక్సిన్ తయారీ కోసం కేంద్రం ప్రయత్నిస్తోంది.