Home » WHO report
ఐరోపాలో వేడి విపరీతంగా పెరిగిపోతోంది. ఫలితంగా ఈ ఏడాదిలో 15వేల మంది మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. స్పెయిన్, పోర్చుగల్లో సుమారు 4వేల మంది, యూకేలో 1000కిపైగా, బ్రిటన్లో 3,200, జర్మనీలో 4,500పైగా మరణాలు నమోదయ్యాయని య
2020 - 2030 మధ్య కాలంలో దాదాపు 500 మిలియన్ల మంది గుండె జబ్బులు, స్థూలకాయం, మధుమేహం, ఇతర నాన్కమ్యూనికేబుల్ వ్యాధులు (NCD) భారినపడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది.
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి చైనాలోని ల్యాబ్ లో లీక్ అయి విస్తరించదనడం అబద్ధమని చైనా నొక్కి చెప్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసిన సిఫారసు మేర రాజకీయ కారణాలతో పుట్టిన అబద్ధమంటూ.. వివరణ కోసం లోతైన పరిశోధన జరపాలంటూ వెల్లడించి
ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాలు భారత్ లోనే సంభవించాయని..కరోనా మరణాలపై భారత ప్రభుత్వం చూపించిన లెక్కలకు..వస్తావ పరిస్థితులకు పొంతన లేదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోపించింది.
వారం వ్యవధిలో రెండు కోట్లకు పైగా కరోనా కేసులు నమోదు అవడంపై WHO ఆందోళన. వాటిలో అత్యధికంగా అమెరికా, బ్రిటన్, భారత్, ఫ్రాన్స్, బ్రెజిల్, ఇటలీ దేశాల్లో నమోదు అవుతున్నట్లు గుర్తింపు.