పాములు పగపడతాయా? పగతో వెంటాడి మరీ కాటేస్తాయా? పాముకాటుతో దేశంలో లక్షలాదిమంది మరణిస్తున్నారని WHO రిపోర్టులో పేర్కొంది. పాములు పగ పట్టటం వల్లనే భారత్ లో ఇంతమంది పాముకాటుతో మరణిస్తున్నారా? అనే చర్చ కొనసాగుతోంది.
దేశంలో నాలుగో మంకీపాక్స్ కేసు నమోదైన నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
మంకీపాక్స్ కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో దీన్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ. శనివారం సాయంత్రం డబ్ల్యూహెచ్ఓ దీనిపై ప్రకటన చేసింది. ప్రస్తుతం 75 దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా 35 దేశాల్లో చిన్నారులకు అంతుచిక్కని కాలేయ వ్యాధి వెంటాడుతోంది.గత కొన్ని నెలలుగా చిన్నారులో ఈ అంతుచిక్కని వ్యాధి బారినపడుతున్నారు. ఇప్పటికే 35 దేశాల్లో 1000మంది చిన్నారులకు ఈ వ్యాధికి గురి కాగా 22మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20దేశాలకు పైగా విస్తరించిన మంకీపాక్స్ వైరస్ పేరును డబ్ల్యూహెచ్ఓ మార్చనున్నట్లు ప్రకటించింది. మీడియా సమావేశంలో పాల్గొన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధానమో గెబ్రెయేసుస్ ఈ మేరకు నిపుణులతో కలి�
ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అనే సంస్థ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న గణాంకాల ప్రకారం దేశంలో వాయు కాలుష్యం ఇదే తరహాలో ఉంటే దేశంలో ప్రజల ఆయుర్దాయం ఐదేళ్లు తగ్గుతుందని ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదిక తెలిపి�
మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకు ఈ వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మే 13 నుంచి జూన్ 2వ తేదీ దాకా 27 దేశాల్లో 780 మంకీపాక్స్ కేసులు నిర్ధారణ అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకట�
కొవిడ్ మహమ్మారితో పాటు ప్రపంచ దేశాలను ఆందోళన పుట్టిస్తున్న విషయం.. మంకీపాక్స్. అవగాహన లోపంతో ప్రజలు భయాందోళనలో మునిగిపోయారు. ఇదిలా ఉంటే, రీసెంట్ గా WHO రిలీజ్ చేసిన అధికారిక స్టేట్మెంట్ లో 23దేశాల్లో 257 లేబొరేటరీ-ధృవీకరించబడిన కేసులు, దాదాపు 120 అ�
ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న మంకీ పాక్స్ వల్ల ప్రజారోగ్యానికి ఓ మాదిరి ముప్పు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ చేసిన సూచనలు మేరకు వైద్యులు కీలక సూచనలు చేశారు.
కరోనా పీడ నుంచి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న బతుకులను.. ఇప్పుడు కొత్త భయం కమ్మేసింది. ఇదెక్కడి రోగం మహాప్రభో అన్నట్లుగా మంకీపాక్స్ విస్తరిస్తోంది. ప్రపంచమే కుగ్రామం అయిన ఈ తరుణంలో ఆసియా వరకు వైరస్ వచ్చేసింది. దీంతో భారత్లోనూ అప్రమత్తత కనిప