Home » who
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 2.5 మిలియన్ మార్క్కు చేరుకుంది. అందులో లక్షా 80వేలకు పైగా చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ చూడనంతగా కరోనా మహమ్మారి నష్టం చేకూర్చింది. వైరస్ గురించి అందిన కొత్త సమాచారాన్ని బట్టి ప్రతి రోజూ ఏదో ఒక కొత్త వ్యక్త
దగ్గు, జలుబు, జ్వరమే కాదు..గొంతునొప్పి కూడా కరోనా లక్షణమేనా ? విరోచనాలు, తలనొప్పి, వికారం వచ్చినా..అదేనేమో...ఇలాంటి..అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
కరోనా వైరస్ యొక్క అధిక తీవ్రత ఇంకా రాలేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)డైరక్టర్ జనరల్ టెడ్రస్ ఆడానమ్ గేబ్రియసస్ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వేలమంది ప్రాణాలు బలితీసుకున్న కరోనా మహమ్మారి యొక్క అత్యంత తీవ్రత ముందు ముందు ఇంకా ఉ�
యావత్ ప్రపంచాన్ని వణకిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం లాక్ డౌన్ అని ప్రపంచంలోని అన్ని దేశాలు ముక్త కంఠంతో చెప్పాయి. అంతేకాదు లాక్ డౌన్
కరోనావైరస్ మహమ్మారి దెబ్బకు సర్వత్రా లాక్డౌన్ విధించడంతో ప్రభుత్వం నిత్యవసరాలు సప్లై చేసి ప్రజల ఆకలి తీరుస్తుంది. భారతదేశంలో ఆహార పదార్థాలు సరఫరా చేస్తూ.. ఆల్కహాల్ కు నో చెప్పేశారు. షాపులు కూడా తెరవొద్దని మద్యం అమ్మకాలు ఆపేయాలని ఆంక్షలు �
మద్యం తాగడం వల్ల కోవిడ్ -19 వైరస్ ప్రభావం మరింత ప్రమాదకరంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కరోనా లాక్డౌన్ సమయంలో మద్యం వి
కరోనా హాట్ స్పాట్ గా అమెరికా మారడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)కారణంటూ కొన్ని రోజులుగా డబ్యూహెచ్ వోపై తీవ్ర విమర్శలు చేస్తుూ వచ్చిన ట్రంప్ ఇప్పుడు ఆ సంస్థపై ప్రతీకార చర్యలకు దిగారు. తొలినాళ్లలో వైరస్ వ్యాప్తిని డబ్ల్యూహెచ్ఓ కావాలనే కప్పిప
ఏపీలో కరోనా రాకాసి విజృంభిస్తుండడంతో సీఎం జగన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఓ వైపు వైరస్ ను అరికట్టేందుకు చర్యలు తీుసుకొంటూనే..పేదలకు కష్టాలు ఎదురుకాకుండా చూస్తోంది. నిరుపేదలకు రేషన్ సక్రమంగా అందించాలని సీఎం జగన్ ఆదేశాలు �
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18లక్షల 53వేల మంది కరోనా బారిన పడ్డారు.
కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ పొడిగించేదిశగా భారత్ ముందుకెళ్తుంది. అయితే ఈ సమయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)మాట్లాడుతూ…రెండో విడత లాక్ డౌన్ లో వైరస్ ప్రాసారాన్ని మాత్రమే పరిణలోకి తీసుకోకూడదని,ప్రజల జీవ�