Home » who
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) తప్పు అంగీకరించింది. ప్రస్తుత పరిస్థితులపై దేశాల వారీగా రిపోర్టు ఇచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ మూడో దశలో ఉందని.. అంటే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఒకరి నుంచి ఇతరులకు వ్యాపించే దశలో ఉందని ఇచ్చిన రిపోర్టులో తప్పు �
వైరస్తో రాజకీయాలు చేయడం మానుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)డైరక్టర్ జనరల్… డాక్టర్ టెడ్రోస్ అధనమ్ గెబ్రియాసిస్ తెలిపారు. కరోనా వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ తమకు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేదని,ఇందువల్లే అమెరికాలో ప్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన 72 సంవత్సరాల అనుభవించిన చరిత్రలో ఎక్కువ ఒత్తిడికి లోనవుతోంది. భవిష్యత్ మహమ్మారిని నివారించడానికి ప్రత్యక్ష జంతు మార్కెట్లను మూసివేయాలని భావిస్తోంది.
దేశవ్యాప్తంగా జరుగుతున్న లాక్డౌన్పై ఇప్పటికే సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ట్రయల్ లాక్డౌన్గా మార్చి 22న జనతా కర్ఫ్యూను నిర్వహించారు. తొలి లాక్డౌన్ను ఏప్రిల్ 14వరకు నిర్వహించి, ఐదు రోజులు గ్యాప్ ఇచ్చి, మళ్లీ ఏప్రిల్ 2
ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ -19 వైరస్ను మహమ్మారిగా ప్రకటించడంతో దీని నియంత్రించేందుకు వ్యాక్సిన్ కనిపెట్టేదిశగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఒక వ్యాక్సీన్ మాత్రమే ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా రక్షించగలదు. ఇలాంటి వ్యాక్సిన్న�
కొవిడ్-19 వైరస్ గాల్లో నుంచి ఇతరులకు వ్యాపిస్తుందనే మాటను కొట్టిపారేసింది WHO(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్). కేవలం తుంపర్ల ద్వారానే సంక్రమిస్తుందని గాలి వల్ల రాదని వెల్లడించింది. కరోనా పేషెంట్ కు దగ్గర్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి మాట్లాడినా.. దగ్గిన�
కరోనా వైరస్ బారినుంచి ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు. వారికి రెండుసార్లు కరోనా టెస్టులు నిర్వహించగా నెగటీవ్ అని తేలడంతో వారిని డిశ్చార్జీ చేసి ఇంటికి పంపించారు. దాంతో ఆస్పత్రి ప్రాంగణంలో ఆ ఐదుగురు సభ్యులకు వైద్యులు,
అవసరం ఏంటి? : ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి లాక్డౌన్లు మాత్రమే సరిపోవు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెబుతోంది. టెస్టులను మరింత విస్తరించడానికి మాత్రమే ఇది సాయపడుతుందని అభిప్రాయపడింది. కానీ, వైరస్ను పరి
ప్రస్తుతానికి కరోనా వైరస్కు ఎలాంటి మందు లేదు.. అవసరమూ లేదన్నారు. సీరియస్ ప్రాబ్లమ్ కాదన్నారు. గాంధీ ఆస్పత్రిలో 46 మంది కరోనా పాజిటివ్ పేషెంట్లు ఉన్నారు. అందరి ఆరోగ్యం బాగానే ఉంది.. ఎలాంటి సమస్యలు లేవు. అంత ఎక్కువ మేజర్ ప్రాబ్లమ్ లేదు.. భయాపడాల్�
రోజురోజుకు వేగంగా వ్యాప్తి చెందుతున్న COVID-19 వల్ల వణికిపోతున్న భారతీయులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ Michael J Ryan మంగళవారం (మార్చి 24, 2020) ఓ శుభవార్త తెలిపాడు. అదేంటంటే.. కరోనా వ్యాప్తిని అడ్డుకునే విషయంలో భారతదేశానికి అద్భుతమైన సామర