Home » who
కరోనా వైరస్ (Coronavirus) పంజా విసురుతోంది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి… 49 దేశాలకు విస్తరించింది. దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీలోనూ మరణ మృదంగం మోగిస్తోంది. బ్రెజిల్లోనూ కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాకాటుక�
ఢిల్లీలో అల్లర్ల వెనుక ఉంది ఎవరు…కేవలం మతజాడ్యంతోనే రెండు వర్గాలు దాడులు చేసుకున్నాయా…లేక వాటి వెనుక రాజకీయ నేతల ప్రోద్బలం కూడా ఉందా…ఇదే ఇప్పుడు సంచలనం కలిగిస్తోన్న అంశం..దర్యాప్తు సాగేకొద్దీ బైటపడుతున్న వాస్తవాలు పరిశీలిస్తే..ఎవరై�
చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్ మందు గురించి పలు వార్తలు చక్కర్లు కొడుతున్నా వాటిల్లో ఏ ఒక్కటి నిజం లేదు. ఈ మేర వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఓ 18నెలల్లో మందు కనిపెడతామని చెప్తుంది. ‘ప్రస్తుతం మన దగ్గరున్న వాటితో ప్రతీది చెయ్యాలి’ అని వరల్డ్ �
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ పేరు మారింది. ఇప్పటి నుంచి కరోనా వైరస్ ను కొత్త పేరుతోనే పిలవాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ కరోనా అంటే.. (2019-nCoV)పేరుతో పిలిచేవారు.. ఇకపై నుంచి కొత్త కరోనా వైరస్ (Covid-19)అని పేరుతో పిలవాలంట. జెనీవాలోని ప్రపంచ ఆరోగ్య సంస
కరోనా వైరస్ వ్యాప్తితో చైనాలో రోజురోజుకీ మృతుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా వైరస్ సోకి మృతిచెందిన వారి సంఖ్య వెయ్యి దాటేసింది. చైనా బయటి దేశాల్లో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరికలు జారీ చేస్తోంది. హుబేయ్ ప్రావిన్స్ లో మహమ్మారి విజృంభిం�
ప్రాణాంతక కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీ నుంచి ఉద్భవించిన ఈ వైరస్.. ప్రపంచ దేశాలకు పాకింది. భారత్ సహా దాదాపు 30 దేశాల్లోకి కరోనా వ్యాపించింది. కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో అనే�
కరోనా తీవ్రతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ వైరస్ విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.
కొత్త కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ డెడ్లీ వైరస్.. మనుషుల ప్రాణాలను బలిగొంటోంది. పాముల నుంచి సంక్రమించి ఇప్పుడు మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతోంది. సాధారణంగా గాలి ద్వారా వ్యాపించే ఈ వ�
పాముల నుంచి కొత్త వైరస్ మనుషులకు సోకిందో కొత్త వైరస్.. అదే.. కరోనా వైరస్.. గాలిద్వారా వ్యాపించే శ్వాసకోస సమస్యలతో మెల్లగా ఫ్లూ లక్షణాలతో మొదలై.. ప్రాణాలు తీస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో ఈ వైరస్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ వందల సం
చైనాలోని వుహాన్ నగరంలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను భయపెడుతోంది. ఇప్పటివరకు వందల సంఖ్యలో ప్రజలు చైనాలో ఈ వైరస్ బారిన పడగా, నేటికి 25మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే థాయ్ లాండ్,జపాన్,దక్షిణ కొరియాలను తాకిన ఈ బ్యాక