who

    కరోనాను ఓడించేందుకు…లాక్ డౌన్ సరిపోదు : WHO

    March 22, 2020 / 02:07 PM IST

    కరోనా వైరస్ ను ఓడించేందుకు దేశాలు కేవలం తమ సొసైటీలను లాక్ డౌన్(దిగ్భందనం)చేయడంతోనే సరిపోదని ప్రపంచ ఆరోగ్యసంస్థ(WHO)ప్రకటించింది. వైరస్ వ్యాప్తి తిరిగి పుంజుకోకుండా ఉండటానికి ప్రజారోగ్య చర్యలు అవసరమని డబ్యూహఎచ్ వో తెలిపింది. అనారోగ్యంతో ఉన్�

    వేడి నీటిలో నిమ్మరసం పసుపు కలిపి తాగడం, మామిడిపండు తినడం వల్ల కరోనా తగ్గదు.. WHO

    March 21, 2020 / 06:47 AM IST

    కరోనా పేరు వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఈ వైరస్  ధరిచేరకుండా ఉండటానికి నానా పాట్లు పడుతున్నారు. తినే తిండి దగ్గర నుంచి పడుకునే వరకు అన్ని విషయాల్లో శుభ్రత పాటిస్తున్నారు. అయితే ఈ వైరస్‌కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కొన్ని విషయాలు �

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా : 8 వేల 943 మంది మృతి..ఏ దేశంలో ఎంత మంది చనిపోయారంటే

    March 19, 2020 / 01:07 AM IST

    కరోనా వైరస్.. ప్రపంచంపై విరుచుకుపడుతోంది.. ఇప్పటికే 173 దేశాల్లో ఈ మహమ్మారి మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో 19వేల కొత్త కేసులు నమోదవగా.. ఏకంగా 944మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వా�

    వేసవిలోనూ కరోనా బతికే ఉంటుంది, శీతాకాలంలో మళ్లీ వస్తుంది

    March 17, 2020 / 07:40 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి భారతీయులకు ఓ బ్యాడ్ న్యూస్. ఎండా కాలం వచ్చేసింది, అత్యధిక ఉష్ణోగ్రతల్లో కరోనా వైరస్ చచ్చిపోతుంది, ఇక కరోనా భయం తప్పినట్టే అని అంతా ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, ని�

    పారాసిటమాల్ వేస్తే కరోనా తగ్గిపోతుందా? అసలు జగన్‌కు జ్ఞానం ఉందా?

    March 15, 2020 / 12:13 PM IST

    ఏపీ సీఎం జగన్ పై మాజీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఎలాంటి ప్రమాదం లేదని సీఎం జగన్ అనడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. కరోనా గురించి సీఎం జగన్ బాధ్యత లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. పారాసిటమా�

    కరోనాను మహమ్మారిగా ప్రకటించిన WHO

    March 11, 2020 / 05:36 PM IST

    కరోనా వైరస్ అధికారికంగా మహమ్మారిగా మారిపోయింది.  World Health Organization(WHO) ప్రపంచ దేశఆలను వణికిస్తోన్న వైరస్‌ను మహమ్మారిగా ప్రకటించేసింది. ‘మహమ్మారి అంటే పదం మాత్రమే కాదు. వెంటాడుతున్న మృత్యుభయాన్ని వ్యక్తికరీంచే పదం. శక్తికి మించిన ప్రమాదం ఉన్నప్ప

    రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా, అంతుబట్టని జగన్ అంతరంగం. తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు..?

    March 7, 2020 / 01:01 AM IST

    రాజ్య సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో తెలుగు రాష్ట్రాల్లో కోలాహలం  మొదలయ్యింది. ఏపీ, తెలంగాణలో అధికార పార్టీలకే సీట్లు దక్కనుండడంతో..  ఎంపీలయ్యే ఛాన్స్‌ కోసం పార్టీ అధినేతల చుట్టూ జోరుగా ప్రదిక్షణాలు చేస్తున్నారు  ఆశావహులు. రా�

    కరోనా వైరస్‌తో ఎక్కువ రిస్క్ ఏ వయస్సు వాళ్లకో తెలుసా?

    March 5, 2020 / 12:02 PM IST

    ప్రపంచదేశాలను గజగజ వణికిస్తున్న ఒకే ఒక్క పదం కరోనా వైరస్. కరోనా అంటే లాటిన్ బాషలో కిరీటం అని అర్థం. కిరీటంలా ఉంటుంది కాబట్టి దీనిని ఈ వైరస్ కు కరోనా అని మొదట నామకరణం చేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత ప్రపంచ ఆరోగ్య సంఖ్య కరోనా పేరును కోవిడ్-19గా �

    కరోనా వైరస్‌లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి : WHO

    March 5, 2020 / 06:50 AM IST

    కరోనా వైరస్ పై నిరంతరం సమీక్షలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)మరో కొత్త విషయాన్ని తెలియజేసింది. కరోనా వైరస్‌లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపింది. ప్రతీ రోజు కరోనాపై సమాచారాన్ని సేకరిస్తున్నామనీ..దాని ప్రభావం, లక్షణాల్లో వస్తున్�

    3.4శాతంకు చేరిన కరోనా మరణాల రేటు…కొత్తగా 12దేశాలకు సోకిన వైరస్

    March 4, 2020 / 09:57 AM IST

    ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు ఒకదానిపై యుద్ధం చేస్తున్నాయి. అదే కరోనా వైరస్. లాటిన్ బాషలో కరోనా అంటే కిరీటం అని అర్థం. కిరీటం ఆకారంలో ఈ వైరస్ ఉంటుంది కనుక దీనికి కరోనా అని పేరు పెట్టారు. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ కోవిడ్-19గా దీని పేరుని మార్చేస�

10TV Telugu News