wife passes away

    నాయిని ఇంట మరో విషాదం.. వారంలోపే కన్నుమూసిన భార్య

    October 27, 2020 / 07:09 AM IST

    Nayani Narasimha Reddy:తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ నాయకులు నాయిని నర్సింహారెడ్డి కన్ను మూసి వారం కాకముందే వారి కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. నాయిని భార్య అహల్య(68) కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. నాయిని ఈ నెల 22�

10TV Telugu News