wife

    ఆ అనుమానంతో భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

    January 31, 2020 / 10:21 AM IST

    అనుమానం చంపేస్తుంది. అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఆ అనుమానం నిజమో...కాదో..తెలుసుకోకుండానే..కొందరు కిరాతకులు రెచ్చిపోతున్నారు. క్షణికావేశంలో

    యూపీ: 23 మంది చిన్నారులను బందీచేసిన ఉన్మాది భార్యను రాళ్లతో కొట్టి చంపిన స్థానికులు

    January 31, 2020 / 08:10 AM IST

    యూపీలోని ఫరూకాబాద్‌లో తన కూతురు పుట్టిన రోజంటూ ఇంటికి పిలిచి 23 మంది చిన్నారులను బంధించిన  ఉన్మాది సుభాష్‌ బాథమ్‌ భార్యను స్థానికులు రాళ్లతో కొట్టీ కొట్టీ చంపేశారు. పుట్టిన రోజని మాయమాటలు చెప్పి స్థానికుల పిల్లలను తన ఇంటికి పిలిచి బంధించ�

    భార్య కోసం ఇద్దరు భర్తల ఘర్షణ : ఒకరు హత్య

    January 24, 2020 / 03:28 AM IST

    భర్త పెట్టే బాధలు భరించలేక ఆ ఇల్లాలు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆయినా మొదటి భర్త విడిచి పెట్టకుండా అక్కడకూ వచ్చి విసిగించ సాగాడు. దీంతోవిసుగు చెందిన  రెండో భర్త మొదటి భర్తను హత్య చేశాడు… వివరాల్లోకి వెళితే  కర్ణాటక లోని డీజే హళ్లి

    చిత్తూరులో విషాదం : అమ్మఒడి డబ్బు కోసం భార్య ఆత్మహత్య

    January 14, 2020 / 09:15 AM IST

    చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నేతిగుట్లపల్లెలో విషాదం చోటు చేసుకుంది. అమ్మఒడి డబ్బు ఒకరి ప్రాణం తీసింది. అమ్మఒడి డబ్బు ఓ కుటుంబంలో చిచ్చు రేపింది. అమ్మఒడి

    రోహిత్ శర్మకి ఆల్ రౌండర్ ఆమేనట

    January 11, 2020 / 09:04 PM IST

    భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లకు ముందు రోహిత్ చిన్నపాటి విరామం తీసుకున్నాడు. ఈ క్రమంలో శ్రీలంకతో టీ20లకు కూడా దూరమయ్యాడు. ఈ గ్యాప్‌లో భార్య రితికా సజ్దేశ్ తో కలిసి టూర్లకు చెక్కేశాడు. వెకేషన్ లో ఉన్న రోహిత్ తన భార్యతో ఉన్న ఫొటోను పెట్టి త

    వేధింపులు తాళలేక భర్తను హతమార్చిన భార్య

    January 1, 2020 / 04:05 AM IST

    ప్రతిరోజు తాగి వచ్చి హింసిస్తున్న భర్తను హత్య చేసింది ఓ భార్య. నిత్యం భర్త పెట్టే వేధింపులను భరించలేక  హత్య చేసింది. భర్త గుండెపోటుతో మృతి చెందాడని  నమ్మించాలనుకుంది.  చివరికి పోస్టుమార్టం రిపోర్టులో హత్యేనని తేలింది. దీంతో తుకారంగే�

    ఇద్దరు ప్రియుళ్లతో కలిసి భర్త హత్యకు భార్య ప్లాన్

    December 22, 2019 / 03:48 PM IST

    కరీంనగర్‌లో భర్తను చంపేందుకు భార్య ప్రయత్నించింది. ఇద్దరు ప్రియుళ్లతో కలిసి భర్తను హత్య చేసేందుకు కుట్ర చేసింది. అయితే బాధితుడు హత్యా యత్నం నుంచి తప్పించుకుని

    పెట్రోల్‌ పోసి భార్యాపిల్లలను తగలబెట్టేందుకు యత్నం

    December 22, 2019 / 08:26 AM IST

    విశాఖపట్నంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి పెట్రోల్‌ పోసి భార్యాపిల్లలను తగలబెట్టేందుకు ప్రయత్నించాడు.

    ఈమెకు ధైర్యమెక్కువ…కొండచిలువను కూడా

    December 13, 2019 / 04:59 AM IST

    సాధారణంగా  పాములను చూస్తే ఎవరైనా భయపడతారు. కాని ఒక మహిళా మాత్రం తెలివిగా 20 కిలోల బరువైన కొండచిలువను పట్టుకోంది. కేరళలోని ఎర్నాకులం ప్రాంతంలోఈ ఘటన చోటు చేసుకుంది. బీహార్ కి చెందిన విద్య నేవీ ఆఫీసర్ అయిన తన భర్తతో కలిసి ఎర్నాకులంలో ని పానంప�

    సభా సమరం : నాకు ఒక్కతే భార్య..ముగ్గురు..నలుగురు లేరు – జగన్

    December 9, 2019 / 10:32 AM IST

    నాకు ఒక్కతే భార్య..ఇద్దరు ఆడపిల్లలు..ఒక చెల్లే..ఉన్నారని సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పారు. కొంతమంది నాయకులకు ముగ్గురు, నలుగురు భార్యలున్నా సరిపోవడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దిశా ఘటన ఏపీ రాష్ట్రంలో జరిగితే ఎలా స్పందించాలి ?

10TV Telugu News