Home » wife
పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. తన భార్యతో ఫోన్ లో మాట్లాడుతున్నాడని పక్కింటి వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి.
భార్య ప్రేమ కోసం ఓ భర్త విడాకులు ఇవ్వబోతున్నాడు. ఇది సినిమా కాదు. నిజం. మధ్యప్రదేశ్ భోపాల్కు చెందిన మహేశ్ భార్య సంగీత ప్రేమ కోసం విడాకులు ఇచ్చేందుకు కోర్టుకు వెళ్లాడు. సినిమాను తలపించే ఆ కథ గురించి తెలుసుకుందాం.. సంగీతకు ఏడేళ్ల క్రి
చిత్తూరులో జిల్లాలో దారుణం జరిగింది. అనుమానంతో ఓ భర్త.. భార్య కాళ్లు, చేతులు నరికేశాడు.
కర్నూలు జిల్లాలో పాయిజన్ కేసు కీలక మలుపు తీసుకుంది. భార్య విషం ఇచ్చిందంటూ లింగమయ్య డ్రామా ఆడినట్లు తేలింది. భార్య ఇచ్చిన మజ్జిగ తాగకుండా ఇంటి నుంచి
పెళ్లై వారం రోజులు గడువ లేదు. ఏమైందో కానీ..భర్తకు విషమిచ్చిందో భార్య. అపస్మారక స్థితికి చేరుకున్న అతడు ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. తుగ్గలి మండలం, జొన్నగిరి గ్రామంలో లింగమయ
ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు..అందుకే 20 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ముచ్చటైన ఆ సంసారంలో వారికిద్దరు పిల్లలు. ఇంటర్ చదువుతున్న 18 ఏళ్ల కుమారుడు, 15 ఏళ్ల కుమార్తె ఉన్నారు. హైదరాబాద్ కృష్ణానగర్ లో కాపురం ఉంటున్న జ్యోతీశ్వరి, బి అశోక�
ఉత్తరాఖండ్ లోని ఓ యూనివర్శిటీలో విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ప్రొఫెసరే వక్రమార్గం పట్టారు. అర్థరాత్రి విద్యార్థినికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నాడు. విద్యార్థిని ఎన్నిసార్లు వీసీకి కంప్లెయింట్ చేసినా పట్టించుకోకపోవడ
భారత్ కు చెందిన దంపతుల గొడవ షార్జాలో రచ్చగా మారింది. సోషల్ మీడియా వేదికగా చేసిన మహిళ ఆక్రందనలకు పోలీసులు స్పందించి నిందితుడ్ని గంటల వ్యవధిలో అరెస్టు చేశారు. జాస్మిన్ సుల్తాన్(33) అనే మహిళ ఓ కంట్లోంచి రక్తం కారుతూ నవంబరు 12న తనను కాపాడమంటూ ట్వీట
భార్యపై అనుమానంతో ఆమెను కిరాతకంగా చంపాడో భర్త. తాగిన మైకంలో విచక్షణ కోల్పోయి కత్తితో భార్య తల నరికేశాడు. భార్య తలను చేతిలో పట్టుకుని నేరుగా పోలీసు స్టేషన్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్లి లొంగిపోయాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఎత్ముదుల్లా �
విశాఖ జిల్లాలో విషాదం జరిగింది. భార్యభర్తలిద్దరూ రైలు కింద పడి మృతి చెందారు.