wife

    భర్త, పిల్లలు ఉండగానే మరొకరితో ప్రేమ వివాహం

    November 18, 2019 / 03:40 AM IST

    ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు..అందుకే 20 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ముచ్చటైన ఆ సంసారంలో వారికిద్దరు పిల్లలు. ఇంటర్ చదువుతున్న 18 ఏళ్ల  కుమారుడు, 15 ఏళ్ల కుమార్తె ఉన్నారు. హైదరాబాద్ కృష్ణానగర్ లో కాపురం ఉంటున్న జ్యోతీశ్వరి, బి అశోక�

    మా ఆవిడ లేదు…ఇంటికి రా : అర్థరాత్రి విద్యార్థినికి ఫ్రొఫెసర్ ఫోన్ కాల్

    November 15, 2019 / 05:09 AM IST

    ఉత్తరాఖండ్ లోని ఓ యూనివర్శిటీలో విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ప్రొఫెసరే వక్రమార్గం పట్టారు. అర్థరాత్రి విద్యార్థినికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నాడు. విద్యార్థిని ఎన్నిసార్లు వీసీకి కంప్లెయింట్ చేసినా పట్టించుకోకపోవడ

    కంట్లోంచి రక్తంతో కాపాడమంటూ పోలీసులకు ట్వీట్ చేసిన మహిళ

    November 14, 2019 / 11:37 AM IST

    భారత్ కు చెందిన దంపతుల గొడవ షార్జాలో రచ్చగా మారింది. సోషల్ మీడియా వేదికగా చేసిన మహిళ ఆక్రందనలకు పోలీసులు స్పందించి నిందితుడ్ని గంటల వ్యవధిలో అరెస్టు చేశారు. జాస్మిన్ సుల్తాన్(33) అనే మహిళ ఓ కంట్లోంచి రక్తం కారుతూ నవంబరు 12న తనను కాపాడమంటూ ట్వీట

    అందుకే చంపాను : భార్యను నరికి తలతో పోలీసు స్టేషన్‌కు భర్త

    November 11, 2019 / 11:24 AM IST

    భార్యపై అనుమానంతో ఆమెను కిరాతకంగా చంపాడో భర్త. తాగిన మైకంలో విచక్షణ కోల్పోయి కత్తితో భార్య తల నరికేశాడు. భార్య తలను చేతిలో పట్టుకుని నేరుగా పోలీసు స్టేషన్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్లి లొంగిపోయాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఎత్ముదుల్లా �

    రైలు దిగుతూ భార్యాభర్తలు మృతి

    November 10, 2019 / 03:19 PM IST

    విశాఖ జిల్లాలో విషాదం జరిగింది. భార్యభర్తలిద్దరూ రైలు కింద పడి మృతి చెందారు. 

    భర్త వంట మెచ్చలేదని ఒంటిపై కిరోసిన్ పోసుకుని..

    November 8, 2019 / 04:22 AM IST

    తన చేతి వంటను మెచ్చుకోకుండా అది బాలేదని భర్త విమర్శించాడని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న యువతి 45రోజుల పాటు చావుబతుకుల మధ్య పోరాడి ప్రాణం కోల్పోయింది. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కామారెడ్డిగ�

    కాపురంలో టిక్ టాక్ చిచ్చు : ఆ అనుమానంతో భార్య హత్య

    November 7, 2019 / 01:57 PM IST

    టిక్ టాక్.. పచ్చని సంసారాల్లో చిచ్చు రాజేస్తోంది. కుటుంబాల్లో కలహాలు రేపుతోంది. మర్డర్లకు కారణం అవుతోంది. టిక్ టాక్ కారణంగా ఓ భర్త తన భార్యని హత్య చేశాడు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని జవహర్‌లాల్ వీధిలో దారుణం జరిగింది. అక్టోబర్ 27న ఫాతిమా అనే మహి

    ట్రైనీ ఐపీఎస్ భార్య సంచలన ఆరోపణలు 

    November 7, 2019 / 01:26 AM IST

    తొమ్మిదేళ్లు ప్రేమించాడు. ఏడాదిన్నర క్రితం గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు హోదా రావడంతో విడాకులు కావాలంటూ భార్యను వేధిస్తున్నాడు. ఇదీ.. కడప జిల్లాకు చెందిన ట్రైనీ ఐపీఎస్‌ మహేశ్వర్‌రెడ్డి బాగోతం. తన భర్తపై ఫిర్యాదు చేస్త

    భార్యను కాపురానికి పంపడంలేదని అత్తమామలకు కత్తిపోట్లు

    November 2, 2019 / 04:10 AM IST

    నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. భార్య కాపురానికి రావడం లేదని అత్తమామలపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

    భార్య పళ్లు ఎత్తుగా ఉన్నాయని ‘తలాక్’ చెప్పాడు 

    November 1, 2019 / 05:09 AM IST

    భార్య పళ్లు (దంతాలు) ఎత్తుగా ఉన్నాయని వంకతో ఓ భర్త తన భార్యకు తలాక్ చెప్పాడు. పెళ్లి అయిన మూడు నెలలకే తలాక్ చెప్పటం ఇక్కడ గమనించాల్సిన విషయం. మూడు నెలల వరకూ భార్యకు పళ్లు ఎత్తుగా ఉన్నాయనే విషయం తెలియలేదా? అనేది డౌట్ ఎవ్వరికైనా వస్తుంది. కానీ �

10TV Telugu News