Home » wife
వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంలో బీజేపీ నేతలు సిద్ధహస్తులు. ముఖ్యంగా మహిళలపై వారు చేసే వ్యాఖ్యల గురించి తెలియనిది కాదు. గతంలో ఎన్నో ఇటువంటివి జరిగాయి. కానీ ఓ బీజేపీ నేత మరో అడుగు వేసి ఏకంగా పార్టీ ఆఫీసులోనే భార్యపై చేయి చేసుకున్నారు. ఇక్కడ గమని�
కొన్ని సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఊహించిన వ్యక్తులు ఎదురుపడితే ఆప్యాయంగా..ఆదరంగా పలకరింపులు గుర్తుండిపోతాయి. అవి రాజకీయ అగ్ర నేతలకు సంబంధించినవైతే పెద్ద వార్తా మారిపోతాయి. అటువంటి ఘటనకు కోల్ కతా ఎయిర్ పోర్ట్ వేదికైంది. ప్రధా
తన భార్య అంటే అతడికి పిచ్చి. అదే పిచ్చి ప్రేమ.. అతడ్ని గంటల పాటు నిలబడి ఉండేలా చేసింది. ఎక్కడ తన భార్యకు నిద్రాభంగం అవుతుందోనని అలానే 6 గంటలు విమానంలో నిలబడ్డాడు.
భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కేశవరావుపల్లికి చెందిన కావలి నర్సింహులు (25) కు కోస్గి మండలం కొండాపూర్ వాసి యాదమ్మ (21) తో 16 నెలల క్రితమే వివాహమైంది. స్థానికం
ప్రకాశం జిల్లా మార్టూరు మండలం జొన్నతాళిలో విషాదం నెలకొంది. భర్తపై కోపంతో భార్య ఆత్మహత్య చేసుకోగా.. విషయం తెలిసిన భర్త కూడా ఆందోళనతో మరుసటి రోజే రైలు కింద
భార్య ఏదైనా చిన్నపాటి కోరిక కోరితే..చాలామంది భర్తలు అదో పెద్ద భారంగా భావిస్తారు. రాచి రంపాన పెడుతుందని యాగీ చేస్తారు. కానీ భార్యాభర్తల మధ్య అవగాహన..ఒకరిపై మరొకరికి ప్రేమ ఉంటే భార్య కోరిక భర్తకు..భర్త బాధ్యతలు భార్యకు ఏమాత్రం బరువనిపించదు. బాధ
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. వేధింపులు తాళలేక ఓ భార్య కట్టుకున్న భర్తను కడతేర్చింది. రోకలి బండతో కొట్టి చంపేసింది.
మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల రాజకీయ నాయకులు,ప్రముఖులు,కుటుంబసభ్యులు,స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైట్లీ మరణవార్త విని చాలా బాధపడ్డానని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. అత్యంత భారమైన బాధ్యతను నిర్వర్తించే �
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం సార్లపల్లిలో ఘోరం జరిగింది. ఓ భర్త.. భార్య మీద కోపంతో నాలుక కోసేసుకున్నాడు. అతడి పేరు చిగుర్ల చంద్రయ్య. భార్య లింగమ్మతో
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండించారు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ. ప్రజాజీవితానికి మాయావతి అనర్హురాలని జైట్లీ అన్నారు.ప్రధానమంత్రి కావాలని మాయా అనుకుంటుందని,ఆమె గవర్నెన్స్,ఎథిక్స్,ఉపన్�