Home » wife
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, దివంగత ఎన్డీ తివారీ కోడలు అపూర్వ తివారీని పోలీసులు అరెస్టు చేశారు. తివారీ కుమారుడు, రోహిత్ శేఖర్ తివారీ హత్య కేసులో అపూర్వ తివారీని బుధవారం (ఏప్రిల్ 24,2019) అరెస్ట్ చేశారు. శేఖర్ తివారీ (40) ఇటీవల దారుణ హత్యకు గుర
బీజేపీ చీఫ్ అమిత్ షా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.అహ్మదాబాద్ లోని నరన్ పుర సబ్ జోనల్ కార్యాలయంలోని పోలింగ్ బూత్ లో మంగళవారం(ఏప్రిల్-23,2019)ఉదయం అమిత్ షా తన ఓటు వేశారు.అమిత్ షా భార్య సోనాల్ షా కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజరాత్ ల�
ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్ మాజీ సీఎం ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారీ హత్య కేసులో ఆయన భార్య అపూర్వ ప్రధాన నిందితురాలని పోలీసులు అనుమానిస్తున్నారు.ఆదివారం(ఏప్రిల్-21,2019)ఢిల్లీ పోలీసులు అపూర్వను ఇంటరాగేషన్ కోసం కస్టడీలోకి తీసుకున్నారు
సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భార్య, కుమారిడిపై భర్త హత్యాయత్నం చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు మృతి చెందాడు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగార్జున కాలనీల�
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తి కంటికి రెప్పలా చూసుకుంటాడు అని భావించిన యువతికి భర్తే కాల యముడు అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం నగరశివారులోని సుశీలరెడ్డి కాలనీకి చెందిన సరోజ(28), రాప్తాడు మండలం ప్రసన�
నడి వీధిలో పెట్టిన భర్తను చితక్కొట్టేసింది ఓ భార్య. భర్తకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేని భార్య భర్తను ఇష్టానుసారంగా కొట్టటానికి కారణం లేకపోలేదు.భర్త పెట్టే హింసలు తట్టుకుని..భరించి చివరకు సహనం కోల్పోయింది. ఎప్పటికైనా మారకపోతాడా అనే ఆశ
జానెడు పొట్ట నింపుకునేందుకు ఊరు కాని ఊరు వచ్చారు. కాయకష్టం చేసి పొట్ట నింపుకుంటున్నారు. కానీ కష్టాల కండగండ్లు ఆమెను ముంచెత్తాయి. ఎండలకు తట్టుకోలేని కట్టుకున్నవాడి ప్రాణం కడతేరిపోయింది. దీంతో ఆమెకు ఏం చేయాలో తెలియలేదు. గుండెల్లోంచి గోదావరి
నెల్లూరు రూరల్ లోని వైసీపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీఎన్ ఎస్ ఎఫ్ నేత తిరుమలనాయుడుపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అంతకంటే ముందే మాక్ పోలింగ్ను ఎన్నికల అధికారులు నిర్వహించారు. ఆయా పార్టీల పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. సినీ, రాజకీ�
డ్రైవర్ల నిర్లక్ష్యం..అతి వేగం..వెరసి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ క్రమంలో ఓ కంటైనర్ లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పిన కారు ప్రమాదానికి మూడు ప్రాణాలు బలైపోయాయి. మృతుల్లో మాజీ ఎమ్మెల్యే సుందరవేల్ తో సహా భార్య తో డ్రైవర్ మృతి చె�