Home » wife
పబ్ జీ.. ఈ గేమ్ మాయలో పడితే ఎవరూ గుర్తుండరు. ఏం జరుగుతుందో కూడా తెలియదు. పబ్ జీ గేమ్.. అదే ప్రపంచంగా గడిపేస్తారు. మిలియన్ల మంది.. గంటల కొద్ది మొబైల్ స్ర్కీన్ చూస్తుండి పోతుంటారు.
ఆసిఫాబాద్: ఇప్పటివరకు భర్త రెండో పెళ్లి చేసుకుంటుంటే భార్య వెళ్లి.. ఆపండి అంటూ గోల చేయడం చూశాం.. కానీ కోమురంభీం జిల్లాలో సీన్ రివర్స్ అయింది. భార్య రెండో పెళ్లిని భర్త అడ్డుకున్నాడు. పోలీసులు, న్యాయవాదితో కలిసి పెళ్లి వేదిక వద్దకు వెళ్లి �
బాలీవుడ్ నటి, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా బీజేపీలో చేరబోతున్నారా? అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సందేశాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం అక్షయ్.. మోడీతో నాన్ పొలిటికల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇంటర�
ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో ఎలాగైనా బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో బద్దశత్రువులుగా ఉన్న ఎస్పీ,బీఎస్పీలు చేతులు కలిపాయి. ఏళ్లుగా కొనసాగుతున్న విభేధాలను పక్కనబెట్టి మాయా,అఖిలేష్ లు చేతులు కలపడం మాత్రమే కాకుండా వారి మధ్య వ్యక్తి
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భార్య సాక్షిసింగ్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ పోస్ట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడు మోను కుమార్ తో కలిసి దిగిన ఓ ఫోటోను సాక్షి ఇన్ స్టాగ్రామ్లో పోస్�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, దివంగత ఎన్డీ తివారీ కోడలు అపూర్వ తివారీని పోలీసులు అరెస్టు చేశారు. తివారీ కుమారుడు, రోహిత్ శేఖర్ తివారీ హత్య కేసులో అపూర్వ తివారీని బుధవారం (ఏప్రిల్ 24,2019) అరెస్ట్ చేశారు. శేఖర్ తివారీ (40) ఇటీవల దారుణ హత్యకు గుర
బీజేపీ చీఫ్ అమిత్ షా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.అహ్మదాబాద్ లోని నరన్ పుర సబ్ జోనల్ కార్యాలయంలోని పోలింగ్ బూత్ లో మంగళవారం(ఏప్రిల్-23,2019)ఉదయం అమిత్ షా తన ఓటు వేశారు.అమిత్ షా భార్య సోనాల్ షా కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజరాత్ ల�
ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్ మాజీ సీఎం ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారీ హత్య కేసులో ఆయన భార్య అపూర్వ ప్రధాన నిందితురాలని పోలీసులు అనుమానిస్తున్నారు.ఆదివారం(ఏప్రిల్-21,2019)ఢిల్లీ పోలీసులు అపూర్వను ఇంటరాగేషన్ కోసం కస్టడీలోకి తీసుకున్నారు
సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భార్య, కుమారిడిపై భర్త హత్యాయత్నం చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు మృతి చెందాడు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగార్జున కాలనీల�
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తి కంటికి రెప్పలా చూసుకుంటాడు అని భావించిన యువతికి భర్తే కాల యముడు అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం నగరశివారులోని సుశీలరెడ్డి కాలనీకి చెందిన సరోజ(28), రాప్తాడు మండలం ప్రసన�