Home » wife
అమరావతి : టీడీపీ గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు కాకినాడ ఎంపీ తోట నరసింహం దంపతులు. తోట నరసింహం దంపతుల్ని వైఎస్ ఆర్ పార్టీ అధినేత జగన్ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా నరసింహం మాట్లాడుతు..పార్టీ కోసం ఎంతో కమిట్ మెంట్ తో పనిచ
చిత్తూరు : మదనపల్లి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పారెడ్డి భార్య శైలజ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. తిప్పారెడ్డికి వైసీపీ టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించటంపై ఆయన తన అనుచరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న తిప్పార
2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని మండ్యా లోక్ సభ స్థానం నుంచి మాజీ మంత్రి అంబరీష్ భార్య,నటి సుమలత కాంగ్రెస్ తరపున బరిలోకి దిగబోతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆమెకు కాంగ్రెస్ టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. మం�
అమర జవాన్లకు సంబంధించిన ఒక్కో కథనం గుండెల్ని పిండేస్తోంది. దేశరక్షణ కోసం దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే మన సైనికులు ముష్కరుల అరాచకానికి 49మంది బలైపోయారు. వారి మరణవార్త విన్న తరువాత వారి కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతంగా ఉంది. హృదయా
హైదరాబాద్ : నగరంలో మర్డర్స్, క్రైం ఘటనలు పెరిగిపోతున్నాయి. జీవితాంతం తోడు నీడనై రక్షగా నిలుస్తానని బాసలు చేసిన భర్త..భార్యను కాటికి పంపాడు. ఏకంగా దుబాయ్ నుండి వచ్చి చంపేశాడు. చంపడానికి కారణం కేవలం అనుమానం. ఈ ఇన్సిడెంట్ సికింద్రాబాద్లో చోటు చ
మేడ్చల్ : జిల్లా ఘట్కేసర్లో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లికి ప్రతిరూపంగా పుట్టిన పండంటి బాబుతోపాటు భార్యను కడతేర్చాడో కసాయి. కర్రతో కట్టిచంపి ఆపై పెట్రోల్పోసి తగులబెట్టాడు. అనంతరం పాలకుర్తిలో పోలీసుల దగ్గర లొంగిపోయాడు. మంటగలుస్తున�
నెల్లూరు: నెల్లూరు జిల్లా వెంకటగిరి పాత బస్టాండ్ సెంటర్లో దారుణం జరిగింది. తాళి కట్టిన భర్తే కిరాతకంగా భార్యపై దాడి చేసి హత్య చేయబోయాడు. డక్కిలి మండలం తీర్థంపాడు గ్రామానికి చెందిన రవణమ్మ అనే మహిళపై భర్త గురువయ్య దాడి చేసి చంప బోయాడు. వెంకట
బెంగళూరు : కర్ణాటకలో ఆదివారం కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూరం రేపుతున్నాయి. అంతేకాకుండా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మంత్రి దినేష్ గుండురావ్ భార్యపై హెగ్డే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. హింద�
కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే ఆదివారం(జనవరి 26, 2019) చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. కర్ణాటకలోని కొడగు జిల్లాలో నిర్వహించిన ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్న అనంత్ కుమార్ మాట్లాడుతూ వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ
ఉత్తరప్రదేశ్ బులంద్ శహర్ లో గతేడాది డిసెంబర్ 3న జరిగిన అల్లర్లలో మూకదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇన్ స్పెక్టర్ ప్రభోధ్ కుమార్ సింగ్ కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సుభోధ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రశాంత్ నట్ భార్య సోమవారం(జ�