Home » wife
కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పై ధీటైన అభ్యర్థిని ఎస్పీ రంగంలోకి దించనుంది.ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరిన శతృఘ్నసిన్హా భార్య పూనమ్ సిన్హాను లక్నో లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా ఎస్పీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. లక్నోలో బీజేపీ అభ్యర్థిగా �
పెళ్లి బంధాన్ని పక్కన పెట్టేసింది.. భర్త, ఇద్దరు కూతుళ్లను కాదనుకుంది. ప్రియుడే తనకు ముఖ్యం అనుకుంది. చడిచప్పుడూ కాకుండా ఓ రోజు లవర్ తో కలిసి పారిపోయింది. అమ్మ కనిపించడం లేదని కూతుళ్లు..
గుంటూరు : చెరుకుపల్లి మండలం గుళ్లపల్లిలో దారుణం జరిగింది. భార్యతో పాటు అత్తమామలపై అల్లుడు కత్తితో దాడి చేసి, విచక్షణారహితంగా నరికాడు. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. గ�
జర్మనీలోని మ్యూనిక్ నగరంలో దారుణం జరిగింది. భారతీయ జంటపై దాడి జరిగింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ విషయం వెల్లడించారు. ‘భారతీయ జంట ప్రశాంత్, స్మితా బసరుర్లపై మ్యూనిక్ సిటీలో ఓ
ఏపీలో ఒక అసెంబ్లీ స్థానానికి భార్యాభర్తలు పోటీకి దిగారు.అయితే భర్త ఓ ప్రధాన పార్టీ నుంచి బరిలోకి దిగగా,భార్య ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు.కృష్ణా జిల్లాలో ఈ ఆశక్తికర పరిణామం చోటుచేసుకుంది. కష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం ను�
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు మిస్టరీ వీడడం లేదు. ఎవరు చంపారో ? ఎందుకు చంపారో వెల్లడి కాలేదు. ఈ కేసును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. విచారణపై వివేకా కుటుంబం పలు అనుమానాలు వ్యక్త�
ఎన్నికల డ్యూటీకి వెళ్లొద్దని అడ్డుకున్న భార్యను.. శాశ్వతంగా అడ్డుతొలగించుకున్నాడు భర్త. అతను చేస్తున్న ఉద్యోగం పోలీస్ కానిస్టేబుల్. ఎన్నికల విధులకు వెళ్లటానికి రెడీ అయ్యాడు భర్త. వద్దని వాదనకు దిగింది భార్య. డ్యూటీకి వెళ్లొద్దు అంటావా అ�
పోలింగ్ కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి.ఇప్పటికే టీడీపీ నుంచి నెల్లూరు రూరల్ సీటు దక్కించుకున్న అదాల ప్రభాకర్ ఆ పార్టీని వీడి వైసీపీలో చేరి నెల్లూరు ఎంపీ సీటు దక్కించుకున్న విషయం త
ఢిల్లీ : వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి మృతి విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. లోక్ సభ ఎంపీగా ఆయన సేవల్ని మరువలేమనీ..ఆయన వినయ విధేయతలు..తనకింక
భార్య భర్తల మధ్య తగవులు షరామాములే. ఒకరిపై ఒకరు అలగడం..తిరిగి ఒకటి కావడం కామన్. ఒక్కోసారి ఈ అలకలు శృతిమించుతాయి. ఇలాగే చైనాలో చోటు చేసుకుంది. తన మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోవడానికి ఓ భర్త టెస్టు చేసి ఆసుపత్రి పాలయ్యాడు. చైనాలోని ఝెంజియాంగ్ �