WINNERS

    Hyderabad Metro : మెట్రో సువర్ణ ఆఫర్-2021 విజేతల ప్రకటన

    November 22, 2021 / 09:18 PM IST

    మెట్రో సువర్ణ ఆఫర్-2021 విజేతలను హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. ప్రయాణికుల టికెట్ల నుంచి లక్కీ డ్రా తీసి.. మెట్రో బహుమతులు ఇస్తోంది.

    Comedy Wildlife Photography : ‘ఉడుతమ్మ సన్నాయి..కంగారుల డాన్సులు..మీనాల ఫోజులు’చూసి తీరాల్సిందే..

    November 22, 2021 / 04:17 PM IST

    జంతువులు కామెడీ చేస్తే ఎట్టుంటందో తెలుసా..ఇదిగో ఇట్టుంటది.Comedy Wildlife Photography 2021వేదికగా నిలిచిన ఈ ఫోటోలు చూసి తీరాల్సిందే..

    Odisha : స్వర్ణ పతకం సాధిస్తే..రూ. 6 కోట్లు

    July 9, 2021 / 08:57 PM IST

    జపాన్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌ 2021లో పతకాలు సాధించిన క్రీడాకారులకు భారీ నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. స్వర్ణ పతకం సాధించిన వారికి రూ. 6 కోట్లు ఇస్తామని వెల్లడించారు.

    ఎన్నికల కౌంటింగ్.. గెలిచేదెవరు? పుర పాలకులెవరు..?

    March 14, 2021 / 07:36 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. ఏపీలో మార్చి 10వ తేదీన జరిగిన మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం అవగా.. ఆదివారం(14 మార్చి 2021) సాయంత్రం వరకు అన్ని ప్రాంతాల్లో ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి �

    బడ్జెట్ 2020 : లాభపడిందెవరు…నష్టపోయిందెవరు

    February 1, 2020 / 01:53 PM IST

    ఇవాళ(ఫిబ్రవరి-1,2020)కేంద్రఆర్థికశాఖ మంత్రి పార్లమెంట్ లో బడ్జెట్ 2020ని ప్రవేశపెట్టారు. ఆదాయాలకు ఊతం ఇవ్వడం, కొనుగోలు శక్తి పెంచడం, ఆర్థకవ్యవస్థ యొక్క ప్రాథమికాలను బలోపేతం చేయడం.అదే విదంగా ద్రవ్యోల్బణం అదుపులో ఉంచడం లక్ష్యాలతో బడ్జెట్ రూపొందిచ

    తాటతీస్తున్నారు : కలకత్తాతో ఆకతాయిల ఆట కట్టిస్తున్న మహిళా పోలీస్  

    December 9, 2019 / 08:42 AM IST

    కలకత్తాలో మహిళా పోలీసుల టీమ్ ఆకతాయిల పాలిట అపర కాళికల్లా మారారు. మహిళల్ని వేధిస్తు తాట తీస్తామంటున్నారు. జనసముద్రంలా ఉండే కలకత్తా నగరంలోని పార్కులు..హాస్పిటల్స్, బస్టాండ్స్, కాలేజీలు వంటి పలు ప్రాంతాలలో  యువతుల్ని, మహిళల్ని ఈవ్ టీజంగ్ చేస�

    లిటరేచర్ లో ఇద్దరికి నోబెల్

    October 10, 2019 / 03:52 PM IST

     2018, 2019 సంవత్సరాలకు గాను సాహిత్యంలో నోబెల్ పురస్కార విజేతలను ప్రకటించింది స్వీడిష్ అకాడమీ. ఇద్దరు ఐరోపా రచయితలు నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. 2018 సంవత్సరానికి సాహిత్యంలో పోలండ్ రచయిత్రి ఓల్గా టోకర్ జుక్ నోబెల్ పురస్కారానికి ఎంపికవగా..2019కి గాన�

10TV Telugu News