Home » Wipro
చదువు పూర్తై ఉద్యోగ వేటలో ఉన్న వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు పలు దిగ్గజ కంపెనీలు ముందుకొస్తున్నాయి. లక్ష మందిని నియమించుకునేందుకు దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయి.
నేటి నుంచి ఆఫీసులకు విప్రో ఉద్యోగులు
కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగాల కోసం పడుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పాయి మన ఐటీ కంపెనీలు. దేశీయ దిగ్గజ మూడు అతిపెద్ద ఐటీ కంపెనీలు లాభాలతో జోరందుకున్నాయి.
కరోనా కష్టకాలంలోనూ దేశీయ ఐటీ సేవల దిగ్గజం విప్రో తమ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. తమ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 80 శాతం మంది ఉద్యోగులకు
మహమ్మారికి ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. కరోనా కట్టడిలో భాగంగా భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ఈ లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది కార్మికులు తమ ఉపాధిని కోల్పోయారు. అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ILO)తెలిపిన వివరాల ప్రకారం…. భారత
బెంగళూరు: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రోకు చెందిన రూ.1,100 కోట్ల విలువైన షేర్లను కేంద్ర ప్రభుత్వం అమ్మేసింది.
ఎలక్ట్రానిక్ రంగానికి ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలిచింది.