Home » Wipro
తమ కంపెనీలో 32 సంవత్సరాలుగా నమ్మకంగా పనిచేసిన శ్రీనివాస్ పల్లియాను సీఈవోగా నియమించింది ఇండియా ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో.
Hybrid Work Policy : ఐటీ కంపెనీలు రిమోట్ వర్క్ ట్రెండ్కు గుడ్బై చెప్పేస్తున్నాయి. ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోం వదిలేసి ఆఫీసులకు రావాల్సిందేనని తెగేసి చెబుతున్నాయి. వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసులకు రావాలని హెచ్చరిస్తున్నాయి.
ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు కూడా ఇదే వైఖరితో ఉన్నాయి. ఈ ఏడాది క్యాంపస్ నియామకాలు చేపట్టడం లేదని ఇప్పటికే విప్రో ప్రకటించింది. IT Industry Crisis
జతిన్ దలాల్ స్థానంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా అపర్ణ అయ్యర్ను నియమిస్తున్నట్లు విప్రో సీఈవో థియర్రీ డెలాపోర్టే తెలిపారు.
ఉద్యోగాలు కోల్పోయిన వారిలో 100 మందికిపైగా ప్రాసెసింగ్ ఏజెంట్లుగా పనిచేస్తున్న వారే ఉన్నట్లు ఐటీ దగ్గజం విప్రో ఒక ప్రకటనలో తెలిపింది. ఒక టీమ్ లీడర్, టీమ్ మేనేజర్ కూడా తొలగించబడినట్లు తెలిపింది. అయితే, కేవలం ఒక నిర్దిష్ట ప్రాంతంలోనే ఉద్యోగుల త�
విప్రో సంస్థ గతేడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిని ఫ్రెషర్లుగా తీసుకుంది. వీరికి కంపెనీ శిక్షణ ఇచ్చింది. ట్రైనింగ్ పూర్తైన వాళ్లంతా ఆన్బోర్డ్ కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి మొదట రూ.6.5 లక్షల వార్షిక వేతనాన్ని సంస్థ ప్రకటించింది. అయితే,
ఇప్పుడు ఐటీ రంగానికి కష్టకాలం నడుస్తోంది. ప్రముఖ కంపెనీలు లేఆఫ్ లతో ఉద్యోగులను నడిరోడ్డుపై నిలబెడుతున్నాయి. ఈ ప్రభావం క్యాంపస్ సెలెక్షన్స్ పైనా పడింది. 2022తో పోలిస్తే 2023లో క్యాంపస్ సెలెక్షన్స్ పెద్దగా జరగడం లేదు.
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం.. ప్రస్తుత ట్రేడింగ్ ధరతో పోలిస్తే తిరుపతి దేవస్థానం యొక్క ఆస్తుల విలువ అనేక బ్లూ-చిప్ భారతీయ సంస్థల కంటే ఎక్కువగా ఉందని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.
బెంగళూరులో వరదల దుస్థితికి అసలు కారణం సంపన్నులే అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. విప్రో, ప్రిస్టేజ్, ఎకో స్పేస్, బ్యాగ్ మనె టెక్ పార్క్, కొలంబియా ఏసియా హాస్పిటల్, దివ్యశ్రీ విల్లాస్ వంటివి ఆక్రమణదారుల జాబితాలో ఉన్నాయని చెప్పారు.
విప్రో ఇన్ క్లూజన్ అండ్ డైవర్శిటీ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ లో భాగంగా వివిధ కారణాల వల్ల కెరీర్ కు కొంతకాలంగా దూరంగా ఉన్న మహిళలను తిరిగి ఉద్యోగ అవకాశం కల్పించనున్నారు.