-
Home » witchcraft
witchcraft
Three killed : చేతబడి చేశారన్న నెపంతో గర్భిణీ సహా ముగ్గురి హత్య
క్షుద్రపూజలు చేస్తున్నారన్న అనుమానం ముగ్గురిని బలి తీసుకుంది. చేతబడి చేశాడన్న అనుమానంతో ఓ యువకుడు సొంత బాబాయ్ కుటుంబంలోని ముగ్గురిని దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన గిద్దలూరు మండలంలో చోటుచేసుకుంది.
Rajasthan : ఆవు పాలు తక్కువ ఇస్తోందని..ఒంటె గొంతు కోసి ఇంటిముందు పాతిపెట్టిన వ్యక్తి
ఓ డైరి నిర్వాహకుడు ఆవు పాలు తక్కువ ఇస్తోందని ఒంట తల నరికి ఇంటిముందు పాతిపెట్టిన ఘటన రాజస్థాన్ లో కలకలం రేపింది. దీనికి కారణం మంత్ర విద్యేనని పోలీసులు విచారణలో తేలింది.దీంతో నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసారు పోలీసులు.
కర్నూలులో 150ఏళ్ల నాటి పురాతన ఇంట్లో తవ్వకాలు, భయాందోళనలో స్థానికులు
witchcraft for hidden treasures in kurnool: కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం కొండపేటలో క్షుద్రపూజల కలకలం రేగింది. 150ఏళ్ల నాటి పురాతమైన ఇంట్లో కొందరు వ్యక్తులు గుప్త నిధుల కోసం పూజలు చేసిన ఆనవాళ్లు వెలుగుచూశాయి. ఈ విషయం స్థానికులకు తెలియడంతో ఆ వ్యక్తులు అప్రమత్తమయ్యార�
రూ. 20 లక్షలు ఆశచూపి యువతిని కొనుగోలుయత్నం
Attempt to buy woman for Rs.20 lakhs : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో క్షుద్రపూజల కలకలం చెలరేగింది. 20 లక్షల రూపాయల డబ్బు ఆశచూపి..ఓ నిరుపేద యువతిని కొనుగోలు చేయడానికి కొంతమంది యత్నించారు. పెద్దపల్లిలోని అర్కుటి రాజయ్య – సరిత దంపతుల కూతురు దివ్యను కొనుగోలు చేసేందుకు
క్షుద్రపూజలకు భయపడి కన్నకూతురి జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు
Fraud in the pursuit of witchcraft in Chittoor district : క్షుద్రపూజలకు భయపడి సొంత బిడ్డ గొంతు కోశాడో తండ్రి. తాను చెప్పిన వారికే కూతురిని అతనికే ఇచ్చి పెళ్లి చేయాలని.. లేకుంటే ప్రాణ నష్టం తప్పదనే స్వామీజీ మాటలతో భయపడిపోయిన భక్తుడు.. డాక్టర్ చదువుతున్న కూతురిని నరకంలోకి నెట్ట�
ఎమర్జెన్సీ వార్డులో పూజలు : పాము కరిచిందని ఆస్పత్రికి వెళ్తే.. మంత్రాలతో వైద్యం
ఇదో ప్రభుత్వ ఆస్పత్రి.. ఇక్కడ ఇంగ్లీషు మందులతో వైద్యం చేయరు. మంత్రాలతో వైద్యం చేస్తారు. పాము కాటువేసిన బాధితులకు మంత్రాలతో చికిత్స అందిస్తారు. కొన్నాళ్లుగా ఇదే అనవాయితీ కొనసాగుతోంది. ఎవరికి పాము కరిచినా వింతైన పద్ధతుల్లో పూజలు చేస్తుంటారు.
ఆరుగురు వృద్ధుల పళ్లు పీకేసి..అశుద్దం తినిపించిన గ్రామస్థులు
ఒడిషాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సభ్యసమాజం తలదించుకునేదిగా ఉంది. చేతబడి అనుమానంతో ఆరుగురు వృద్ధుల పళ్లు పీకేసి వారి చేత అందరిముందు అశుద్దం తినిపించారు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలోని గోపర్పూర్ గ్రామంలో జరిగింది. స్థానిక పోలీస్ అధ�