Home » WITHDRAWN
ద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును కేంద్రం ఉపసంహరించుకుంది. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈ బిల్లుకు 81 సవరణలు ప్రతిపాదిచడంతో ఈ మేరకు కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ బుధవారం(ఆగస్టు3,2022) నిర్ణయం తీసుకుంది.
వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021కు ఇవాళ పార్లమెంట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో భారతీయ కిసాన్ యూనియన్(BKU)ప్రతినిధి రాకేష్ టికాయత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పి ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్లో చేరిన ముకల్ రాయ్ కు జడ్ కేటగిరీ సెక్యూరిటీని కేంద్రం ఉపసంహరించింది.
ఆగస్టు నుంచి అక్టోబర్ 10 మధ్య జారీ చేసిన ఒకటిన్నర లక్షల చలాన్లను ఉపసంహరించుకోవాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఉపసంహరించుకోవాలనుకుంటున్న చలాన్లలో ఎక్కువగా జాతీయ రహదారి 24పై ఓవర్ స్పీడ్ లో వెళ్తున్నవారికి విధించినవే ఉన్నట్లు ట
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు ప్రత్యేక భద్రతా బృందం(SPG) భద్రతను కేంద్రం వెనక్కి తీసుకుంది. ఎస్పీజీ భద్రతపై సమీక్ష చేపట్టిన అనంతరం కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. CRPF భద్రతను మన్మోహన్ కు కొనసాగించనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.&
హైదరాబాద్ నారాయణగూడలో పట్టుబడ్డ రూ.8కోట్ల నగదు తమదేనని బీజేపీ ప్రకటించింది. న్యాయబద్ధంగానే బ్యాంకు నుంచి డబ్బు తీసుకున్నామని, పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారంటూ ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే పోలీసులు తమను ఇబ్బంది పెడ
సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా పౌరవిమానాల రాకపోకలపై విధించిన ఆంక్షలను భారత్ ఎత్తివేసింది. భారత్-పాక్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బుధవారం(ఫిబ్రవరి-27,2019) ఉదయం శ్రీనగర్,లేహ్,జమ్మూ,పఠాన్ కోఠ్, అమృత్ సర్, సిమ్ల
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని మోడీ నివాళులర్పించారు. మన భధ్రతా బలగాలకు పూర్తి స్వేచ్చ ఇచ్చినట్లు హైలెవల్ మీటింగ్ తర్వాత మోడీ అన్నారు. మన సైనికుల ధైర్యసాహసాలపై పూర్తి నమ్మకముందని తెలిపారు. ఉగ్రదాడి వెనకు ఉన్నవారిని వదిలిపె�