-
Home » WITHDRAWN
WITHDRAWN
Central Government : వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును ఉపసంహరించుకున్న కేంద్రం
August 3, 2022 / 10:22 PM ISTద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును కేంద్రం ఉపసంహరించుకుంది. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈ బిల్లుకు 81 సవరణలు ప్రతిపాదిచడంతో ఈ మేరకు కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ…
Farm Laws Repeal bill : 750 మంది రైతులకు నివాళి..రాకేష్ టికాయత్
November 29, 2021 / 03:52 PM ISTవివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021కు ఇవాళ పార్లమెంట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో భారతీయ కిసాన్ యూనియన్(BKU)ప్రతినిధి రాకేష్ టికాయత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Mukul Roy : ముకుల్ రాయ్ కి వీఐపీ భద్రత కట్..TMCలోకి 25 బీజేపీ ఎమ్మెల్యేలు!
June 17, 2021 / 08:53 PM ISTభారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పి ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్లో చేరిన ముకల్ రాయ్ కు జడ్ కేటగిరీ సెక్యూరిటీని కేంద్రం ఉపసంహరించింది.
బిగ్ బ్రేకింగ్ : ఆగస్టు నుంచి అక్టోబర్10 మధ్య జారీ చేసిన ట్రాఫిక్ చలానాల ఉపసంహరణ
October 15, 2019 / 10:32 AM ISTఆగస్టు నుంచి అక్టోబర్ 10 మధ్య జారీ చేసిన ఒకటిన్నర లక్షల చలాన్లను ఉపసంహరించుకోవాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఉపసంహరించుకోవాలనుకుంటున్న చలాన్లలో ఎక్కువగా జాతీయ రహదారి 24పై ఓవర్ స్పీడ్ లో వెళ్తున్నవారికి…
మన్మోహన్ కి ఎస్పీజీ భద్రత ఉపసంహరణ
August 26, 2019 / 05:26 AM ISTమాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు ప్రత్యేక భద్రతా బృందం(SPG) భద్రతను కేంద్రం వెనక్కి తీసుకుంది. ఎస్పీజీ భద్రతపై సమీక్ష చేపట్టిన అనంతరం కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. CRPF భద్రతను మన్మోహన్ కు…
ఆ రూ. 8కోట్లు మావే : పోలీసులు ఓవరాక్షన్ చేశారని బీజేపీ ఆగ్రహం
April 9, 2019 / 03:19 AM ISTహైదరాబాద్ నారాయణగూడలో పట్టుబడ్డ రూ.8కోట్ల నగదు తమదేనని బీజేపీ ప్రకటించింది. న్యాయబద్ధంగానే బ్యాంకు నుంచి డబ్బు తీసుకున్నామని, పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారంటూ ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే పోలీసులు…
తొమ్మిది విమానాశ్రయాలపై ఆంక్షలు ఎత్తివేత
February 27, 2019 / 03:07 PM ISTసరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా పౌరవిమానాల రాకపోకలపై విధించిన ఆంక్షలను భారత్ ఎత్తివేసింది. భారత్-పాక్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బుధవారం(ఫిబ్రవరి-27,2019) ఉదయం శ్రీనగర్,లేహ్,జమ్మూ,పఠాన్ కోఠ్, అమృత్ సర్, సిమ్లా,కాంగ్రా,కులు…
అంతుచూడండి :భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ
February 15, 2019 / 06:08 AM ISTపుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని మోడీ నివాళులర్పించారు. మన భధ్రతా బలగాలకు పూర్తి స్వేచ్చ ఇచ్చినట్లు హైలెవల్ మీటింగ్ తర్వాత మోడీ అన్నారు. మన సైనికుల ధైర్యసాహసాలపై పూర్తి నమ్మకముందని తెలిపారు. ఉగ్రదాడి…