WITHDRAWN

    Central Government : వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును ఉపసంహరించుకున్న కేంద్రం

    August 3, 2022 / 10:22 PM IST

    ద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును కేంద్రం ఉపసంహరించుకుంది. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈ బిల్లుకు 81 సవరణలు ప్రతిపాదిచడంతో ఈ మేరకు కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ బుధవారం(ఆగస్టు3,2022) నిర్ణయం తీసుకుంది.

    Farm Laws Repeal bill : 750 మంది రైతులకు నివాళి..రాకేష్ టికాయత్

    November 29, 2021 / 03:52 PM IST

    వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021కు ఇవాళ పార్లమెంట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో భారతీయ కిసాన్ యూనియన్(BKU)ప్రతినిధి రాకేష్ టికాయత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

    Mukul Roy : ముకుల్ రాయ్ కి వీఐపీ భద్రత కట్..TMCలోకి 25 బీజేపీ ఎమ్మెల్యేలు!

    June 17, 2021 / 08:53 PM IST

    భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పి ఇటీవలే తృణమూల్​ కాంగ్రెస్​లో చేరిన ముకల్ రాయ్ కు జడ్ కేటగిరీ సెక్యూరిటీని కేంద్రం ఉపసంహరించింది.

    బిగ్ బ్రేకింగ్ : ఆగస్టు నుంచి అక్టోబర్10 మధ్య జారీ చేసిన ట్రాఫిక్ చలానాల ఉపసంహరణ

    October 15, 2019 / 10:32 AM IST

    ఆగస్టు నుంచి అక్టోబర్ 10 మధ్య  జారీ చేసిన ఒకటిన్నర లక్షల చలాన్లను ఉపసంహరించుకోవాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఉపసంహరించుకోవాలనుకుంటున్న చలాన్లలో ఎక్కువగా జాతీయ రహదారి 24పై ఓవర్ స్పీడ్ లో వెళ్తున్నవారికి విధించినవే ఉన్నట్లు ట

    మన్మోహన్ కి ఎస్పీజీ భద్రత ఉపసంహరణ

    August 26, 2019 / 05:26 AM IST

    మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌కు ప్రత్యేక భద్రతా బృందం(SPG) భద్రతను కేంద్రం వెనక్కి తీసుకుంది. ఎస్పీజీ భద్రతపై సమీక్ష చేపట్టిన అనంతరం కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. CRPF భద్రతను మన్మోహన్ కు కొనసాగించనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.&

    ఆ రూ. 8కోట్లు మావే : పోలీసులు ఓవరాక్షన్ చేశారని బీజేపీ ఆగ్రహం

    April 9, 2019 / 03:19 AM IST

    హైదరాబాద్ నారాయణగూడలో పట్టుబడ్డ రూ.8కోట్ల నగదు తమదేనని బీజేపీ ప్రకటించింది. న్యాయబద్ధంగానే బ్యాంకు నుంచి డబ్బు తీసుకున్నామని, పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారంటూ ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే పోలీసులు తమను ఇబ్బంది పెడ

    తొమ్మిది విమానాశ్రయాలపై ఆంక్షలు ఎత్తివేత

    February 27, 2019 / 03:07 PM IST

    సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా పౌరవిమానాల రాకపోకలపై విధించిన ఆంక్షలను భారత్ ఎత్తివేసింది. భారత్-పాక్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బుధవారం(ఫిబ్రవరి-27,2019) ఉదయం శ్రీనగర్,లేహ్,జమ్మూ,పఠాన్ కోఠ్, అమృత్ సర్, సిమ్ల

    అంతుచూడండి :భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ

    February 15, 2019 / 06:08 AM IST

    పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని మోడీ నివాళులర్పించారు. మన భధ్రతా బలగాలకు పూర్తి స్వేచ్చ ఇచ్చినట్లు హైలెవల్ మీటింగ్ తర్వాత మోడీ అన్నారు. మన సైనికుల ధైర్యసాహసాలపై పూర్తి నమ్మకముందని తెలిపారు. ఉగ్రదాడి వెనకు ఉన్నవారిని వదిలిపె�

10TV Telugu News