-
Home » Without
Without
Opposition Front: తమ ఫ్రంటులోకి కాంగ్రెస్ పార్టీని ఎందుకు తీసుకోలేదో హింట్ ఇచ్చిన అఖిలేష్
రాహుల్ గాంధీ కంచు కోట అమేథీ సహా సోనియా స్థానమైన రాయ్ బరేలీలో పోటీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఎస్పీ ప్రయాణం కాంగ్రెస్తోనే అనుకున్నారు. కానీ ఇరు పార్టీలు హస్తం పార్టీకి షాకిస్తూ.. తమ ఫ్రంటులోకి తీసుకునే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. అ
చుక్క మద్యం తాగదు..కానీ మత్తులో ఉంటుంది..ఎందుకలా ?
US woman : మద్యం తాగే వారు మత్తులో ఉంటారు. మత్తులో తూగుతూ ఉంటారు. కిక్ ఎక్కడం కోసం..ఎక్కువగానే మద్యాన్ని సేవిస్తుంటారు. లిక్కర్ సేవించిన తర్వాత..మత్తులో ఉంటారనే సంగతి అందరికీ తెలిసిందే. మద్యం తాగి..డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడుతుంటారు. అయితే..ఓ మహిళ�
అనుమతులు లేకున్నా కోవిడ్ వైద్యం..ఒక్కో పేషెంట్ నుంచి రూ.14 లక్షలు వసూలు.. ఏలూరు మురళీకృష్ణ ఆస్పత్రి ఆగడాలు
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని మురళీకృష్ణ ఆస్పత్రి ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కోవిడ్ హాస్పిటల్ కు ఎలాంటి అనుమతులు లేకున్నా మురళీకృష్ణ ఆస్పత్రి యాజమాన్యం మాత్రం కరోనా వైద్యం అందిస్తామంటూ లక్షలను దండుకుంటోంది. ఆస్పత్రి�
కరోనా లేని రోగికి బిల్లు..30 రోజులకు 32 లక్షలు
కరోనా మహమ్మారితో దేశ ప్రజలు అల్లాడుతుంటే ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం సొమ్ము చేసుకుంటున్నాయి. కరోనా పేరుతో అందినకాడికి దండుకుంటున్నాయి. ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నాయి. ఏదైనా అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే కరోనా సోకిందని రోగిన�
మాస్క్ లేకుండానే ఎమ్మెల్యే రోజా నగరి పర్యటన..పార్టీ కేడర్ లో తీవ్ర చర్చ
కరోనా కంగారెత్తిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా లెక్కచేయడం లేదు. మాస్క్ ధరించకుండానే సొంత నియోజకవర్గంలో పర్యటించారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా నగరి, పుత్తూరు, విజయపురం మండలాల్లో పర్యటించారు. పలుచోట్ల వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించార�
పార్క్ లో విచిత్రం : మంటలు వ్యాప్తిస్తున్నా కాలిపోని చెట్లు,గడ్డి,బెంచీలు
సాధారణంగా ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగినప్పడు మంటలు వేగంగా వ్యాపిస్తే ఆ పరిధిలో ఉన్నవి కాలిపోతుండటం మనం చూస్తుంటాం. అయితే ఓ పార్క్ లో జరిగిన అగ్నిప్రమాదం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మంటలు వేగంగా వ్యాప్తిస్తూ ముందుకు కదుల�
లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్…పెరుగుతున్న కేసులు
ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. తెలంగాణలోనూ వైరస్ కలవర పెడుతోంది. రాష్ట్రంలోని పలు చోట్ల కరోనా కేసులు బయటపడుతున్నాయి.
కరోనా ఎఫెక్ట్ : ప్రేక్షకులు లేకుండానే ఆసీస్-కివీస్ వన్డే
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్ అంటే మామూలుగా అభిమానులతో స్టేడియం కిక్కిరిపోతుంది. కానీ శుక్రవారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి వన్డే ఒక్క అభిమాని కూడా లేకుండా ఖాళీ స్టేడియంలో జరిగింది.
అధికారులు లంచాలు తీసుకోకుండా ప్రభుత్వ కొత్త విధానం
విద్యుత్ అధికారులు లంచాలు తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలోని అన్ని విద్యుత్ కార్యాలయాల్లో అవినీతికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్ ఫొటో ఉన్న బాక్స్ను ఏర్పాటు చేశారు.
SBI కొత్త ఆప్షన్ : కార్డు లేకుండా ATM నుంచి విత్ డ్రా
ఏటిఎమ్ కార్డు లేకుండా ఏటిఎమ్ డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. ఎస్బీఐ ఏటిఎమ్లలో ఇటువంటి సౌకర్యం ఉంది. అయితే ఏటిఎమ్ కార్డు లేకుండా డబ్బులు తీసుకోవచ్చా? యస్.. ఈ అవకాశం ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఇస్తుంద�