Home » Woman Death
తన తమ్ముడి చావుకి మరదలే కారణమని అనుమానించిన ఓ వ్యక్తి ఘాతుకానికి తెగబడ్డాడు. మరదలిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఆమె పుట్టింటికి ఫోన్ చేసి తన నిర్వాకం చెప్పాడు.
ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో తాను రైల్వే స్టేషన్ సమీపంలో మద్యం సేవిస్తున్నట్లు నిందితుడు తెలిపాడు. అక్కడ మద్యం సేవిస్తున్న మహిళను కూడా చూశాడు. మహిళతో మాట్లాడి భోజనం చేస్తానని చెప్పి టెంపోలో తన గదికి తీసుకొచ్చాడు.
కోడి గుడ్లు పంచుకునే విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఓ వర్గంవారు మరో వర్గంపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ మహిళ మరణించగా, మరికొందరికి గాయాలయ్యాయి.
ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న రోజులు ఇవి. స్పేస్ టూరిజం దిశగా అడుగులు పడుతున్న రోజులివి. అలాంటి ఈ రోజుల్లోనూ ఇంకా మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. మూఢనమ్మకాలతో మనిషి