Home » Woman
హైదరాబాద్ లో ఎన్ఐఏ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులను అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ.. తాజాగా ఆదివారం (ఏప్రిల్ 21,2019) ఓ యువతిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర వార్దాకు చెందిన మైమున అనే యువత�
భార్య..భర్తలు క్షణికావేశంలో ఘోరాలకు పాల్పడుతున్నారు. భార్యలపై భర్తలు దారుణాలకు తెగబడుతుంటే ఓ భార్య..తన భర్తను సజీవంగా కాల్చి చంపేసింది. దీనికి కారణం తెలుసుకుంటే షాక్. నల్లగా ఉన్నాడనే కారణంతో చంపేసినట్లు మృతుడి సోదరుడు వెల్లడించాడు. ఈ విష�
హైదరాబాద్ సిటీలో దారుణం జరిగింది. వనస్థలిపురంలో ఓ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఏప్రిల్ 13వ తేదీ రాత్రి జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
తనను ప్రేమించలేదనే కోపంతో యువతిపై, యువతి తల్లిపై స్క్రూడ్రైవర్తో దాడి చేసిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లోని స్రవంతినగర్లో నివసించే శ్రీనివాస్రెడ్డి(31) అదే ప్రాంతంలో నివసించే యువతి(26)ని కొంతకాలంగా ప్రేమ�
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో గతేడాది కంటే పోలింగ్ శాతం విపరీతంగా పెరిగింది. ఇది ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాలేదు. అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ….ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఓటర్లలో చైతన్యం రావడమే కారణమా? పురుషులతో పోటీ పడి మహిళ
చిత్తూరు జిల్లా పీలేరులో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో రవి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. కొత్తపల్లికి చెందిన గణపతి, ధనలక్ష్మి దంపతులు. ఇరువురి మధ్య గొడవలు జరగడంతో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో ధనలక్ష్మి రవి అన
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో దారుణం జరిగింది. సూరారంకాలనీలోని కృషి స్కూల్ సమీపంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళను చంపి… మృతదేహాన్ని సూట్కేస్లో పెట్టి పడవేశారు. అయితే మృతురాలు ఆర్సీ పురానికి చెందిన మహిళ అని పోలీసులు గుర్తించ
సంసారంలో అప్పుడప్పుడు తగాదాలు కామన్. భార్య, భర్తల మధ్య రకరకాల ఇష్యూలు వస్తుంటాయి. కొంతమంది వాటిని మర్చిపోయి హ్యాపీగా గడిపేస్తారు. కొన్నిసార్లు మ్యాటర్ విడాకుల వరకు వెళ్తుంది. భర్త కట్నం కోసం వేధిస్తున్నాడనో, సరిగ్గా చూసుకోవడం లేదనో, మరో మహి
సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పెళ్లికి ముందు సెక్స్ రేప్తో సమానం అని స్పష్టం చేసింది. అమ్మాయి, అబ్బాయి ఇష్టపూర్వకంగా కలిసినా.. వివాహానికి ముందు సెక్స్ అనేది నేరం అని, దాన్ని అత్యాచారంగా పరిగణిస్తామని న్యాయస్థానం చెప్పింది. సుప్రీ�
గూడ్స్ గార్డుగా ఓ మహిళ నియమితులయ్యారు. సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో మహిళ విధులు నిర్వర్తించారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయం కేంద్రంగా మాధవి గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. మాధవికి శిక్షణ ఇప్పించ�