Home » Woman
దొంగలందు మంచి దొంగలు వేరయా..! నిజమే.. డబ్బు కోసం దొంగలు మర్డర్లు చేయడం చూస్తుంటాం.. డబ్బు తీసుకున్న వెంటనే పారిపోవడం గమనిస్తుంటాం. అయితే చైనాలోని హేయువాన్ అనే నగరంలో మాత్రం ఓ దొంగ దొంగతనానికి వచ్చి చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్త�
ఇయర్ఫోన్స్ చెవిలో పెట్టుకుని పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో మహిళ మృతి చెందారు.
ఢిల్లీలో అధికార పార్టీ ఆప్కు చెందిన ఎమ్మెల్యే చిక్కుల్లో పడ్డారు. ఆయనపై రేప్ కేసు నమోదు కావడం హస్తినలో సంచలనం సృష్టిస్తోంది. తనపై రిథాల ఎమ్మెల్యే మెహిందర్ గోయల్ తనపై అత్యాచారం జరిపాడని ఓ మహిళ ముందుకొచ్చింది. ప్రశాంత్ విహార్ పీఎస్లో మార
సిద్దిపేట: ప్రభుత్వాస్పత్రిలో డెలివరీ అయిన బాలింత కడుపు నుంచి కాటన్ బయటపడిన ఘటన ఫిబ్రవరి 4 న బైటపడింది. డెలివరీ అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటి వెళ్లిన తరువాత తరచూ కడుపునొప్పి రావడంతో ప్రయివేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకోగా ఈ వి�
భారత ఎయిర్ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ చెర నుంచి సేఫ్గా ఇండియాకు తిరిగొచ్చారు. శుక్రవారం(మార్చి-1-2019) రాత్రి 9గంటల 20 నిమిషాలకు
యాక్సిలేటర్ కదా అని తొక్కితే ఏమవుతుంది. ఇంకేమవుతుంది వాహనం ముందుకు దూసుకెళుతుంది. సరదాగా ఓ మహిళ కారు యాక్సిలేటర్ తొక్కడంతో షోరూం అద్దాలు తునాతునకలయ్యాయి. రెండు కార్లు దెబ్బతిన్నాయి. కారు బీభత్సానికి అక్కడంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. త�
ఓ మహిళ సాధారణ ప్రసవంలో 4.75 కిలోల బరువున్న మగశిశువుకు జన్మనిచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా గుంటూరు జిల్లాలో మహిళలపై అఘాయిత్యాలు అధికమౌతున్నాయి. మంగళగిరిలో జ్యోతి హత్య ఇన్సిడెంట్ మరిచికపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. సహజీవనం చేస్తున్న యువతిని గొంతుకోశాడో దుర్మార్గుడు. �
ఒక్కపూట అన్నం కోసం ఎదురు చూడడం.. జానెడు అంత ఊపిరి కోసం చెయ్యి చాచడం.. ఇది బిచ్చగాళ్ల బతుకు. ప్రతి బిక్షగాడి జీవితంలో ఇది కామన్.
50ఏళ్ల మహిళ మాత్రం టూత్ పేస్ట్ అనుకొని ఏకంగా టూత్ బ్రెష్ నే మింగేసింది. అది కాస్త గొంతులోనుంచి నెమ్మదిగా పొట్టలోకి జారుకుంది. ఈ ఘటన గత జనవరిలో షిల్లాంగ్ లో జరిగింది