Home » women cricket
హర్మన్ ప్రీత్ దూకుడును అడ్డుకోవటంలో గుజరాత్ బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా విజయం ఖాయమని భావించినప్పటికీ..
52 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు తొలుత తడబడింది. చివరికి రెండు వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది.
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డే, టెస్టు జట్టు కెప్టెన్గా కొనసాగుతున్న మిథాలీ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించింది. బుధవారం సోషల్ మీడియా ద్వారా తన రిటైర్మెంట్ అనౌ�
WOMEN CRICKET: ఉమెన్స్ టీ20 (మహిళల ఐపీఎల్)2020లో భాగంగా షార్జా వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో గెలిచిన ట్రయల్ బ్లేజర్స్ టైటిల్ విజేతగా నిలిచింది. ఈ ఫైనల్మ్యాచ్కు ముందు రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ నీతా అంబానీ కీలక కామెంట్లు చేశారు. ఫ�