Women Naxal

    ప్రతీకారం : ఎన్ కౌంటర్‌లో 5గురు మావోయిస్టుల మృతి

    May 8, 2019 / 11:56 AM IST

    ఒడిశాలోని కోరాపుట్ జిల్లా..నందకూర్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు..పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఐదుగురు మావోలు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులున్నారు. ఘటనాస్థలంలో భారీ డంప్‌ను స్వాధీనం చేసు�

    మావోయిస్టుకు రక్తదానం చేసిన జవాన్లు: అభినందించిన అధికార్లు

    February 18, 2019 / 11:18 AM IST

    జంషెడ్‌పూర్ : శతృవుని కూడా ప్రేమించాలనే మానవ సంప్రదాయాన్ని అక్షరాల ఆచరిస్తున్నా మన సీఆర్ పీఎఫ్ జవాన్లు. జవాన్లకు మావోలకు జరిగిన ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఓ మావోయిస్టు దళానికి చెందిన ఓ మహిళకు సెంట్రల్ రిజర్వు పోలీసు‌ఫోర్స్ (సీఆర్‌ప

10TV Telugu News