Home » Women's T20 Challenge
మహిళల టి 20 ఛాలెంజ్ మూడవ సంవత్సరంలో కొత్త ఛాంపియన్ అవతరించింది. మినీ ఉమెన్స్ ఐపిఎల్ అని పిలువబడే మహిళల టి20 ఛాలెంజ్ ఫైనల్లో ట్రైల్ బ్లేజర్స్ సూపర్నోవాస్పై ఘన విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని సూపర్నోవాస్
భారత మహిళా క్రికెట్లో అత్యుత్తమ క్రీడాకారులుతో పాటు.. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్కు చెందిన క్రీడాకారులతో కలిసి ప్రారంభం అవుతుంది. ఇప్పటివరకు మగ ఆటగాళ్లు మైదనాల్లో కుమ్మడం చూసిన ప్రేక్షకులకు ఇక కొత్తగా అమ్మాయిల కుమ్ముడు చూస్త�
Women’s T20 Challenge లో చోటు దక్కించుకున్న అతి తక్కువ వయస్సున్న Cricketerలలో అనఘా మురళీ ఒకరు. టోర్నీలో వెలాసిటీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ.. మిథాలీ రాజ్, షెఫాలీ వర్మ, ఇంగ్లీష్ ప్లేయర్ డేనియల్ వాట్ తోకలిసి ఆడనుంది. 11ఏళ్ల వయస్సులోనే క్రీడల్లో ఎంటర్ అయిన అనఘా �
మహిళల ఐపీఎల్కు ట్రయల్ టోర్నీగా నిర్వహిస్తున్న ఉమెన్ టీ20 చాలెంజ్ ఫైనల్కు వచ్చేసింది. మూడు మ్యాచ్లలో భాగంగా మొదలైన టోర్నీలో 2మ్యాచ్లు ముగియడంతో మిథాలీ జట్టు ఓటమిని మూటగట్టుకుంది. జైపూర్ వేదికగా గురువారం రాత్రి వెలాసిటీ వర్సెస్ సూపర్ నో�