-
Home » won
won
Lakshmi Soumya: న్యూ ఇన్వెస్టిగేటర్ ట్రావెల్ అవార్డుకు ఎంపిక అయిన లక్ష్మీ సౌమ్య
న్యూరోసైన్స్లో అద్భుతమైన నైపుణ్యాన్ని లక్ష్మికి ఉందని యూనివర్సిటీ హర్షం వ్యక్తం చేసింది. న్యూరోడీజెనరేటివ్ బ్రెయిన్ ( మెదడులో కణాల క్షీణత వ్యాధి)లోని B-Z ఆకృతి నుంచి DNA నిర్మాణంలో మార్పుకు సంబంధించి మార్గదర్శక అధ్యయనంపై ఆమె ప్రెజెంటేషన్ ద�
Homemaker Win Gold Medal : జాతీయ బాడీ బిల్డింగ్ పోటీల్లో.. గోల్డ్ మెడల్ సాధించిన థైరాయిడ్తో పోరాడుతున్న గృహిణి
థైరాయిడ్తో పోరాడుతున్న ఓ గృహిణి జాతీయ బాడీబిల్డింగ్ పోటీల్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. ఉత్తరాఖండ్ లోని పౌరీ గర్హావాల్ కు చెందిన ప్రతిభా తప్లియాల్ (41) అనే గృహిణి 13వ నేషనల్ సీనియర్ ఉమెన్స్ బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ స�
Nagpur MLC Election:ఆర్ఎస్ఎస్ హెడ్క్వార్టర్ పరిధిలో బీజేపీకి దారుణ ఎదురు దెబ్బ
జనవరి 30న మూడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, రెండు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. కాగా ఈ ఫలితాలు శుక్రవారం విడులవుతున్నాయి. నాగ్పూర్ డివిజన్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తి ఫలితాలు మద్యాహ్నం నాటికే వచ్చాయి. కాగా 34,360 ఓట్లు ప
T20 Match Sri Lanka Win : రెండో టీ20 మ్యాచ్ లో భారత్ పై శ్రీలంక గెలుపు
పూణెలో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా పోరాడి ఓడింది. భారత్ పై శ్రీలంక 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్ధేంచిన 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
Sargam Kaushal Mrs World-2022 : మిసెస్ వరల్డ్ గా సర్గమ్ కౌశల్.. 21 ఏళ్ల తర్వాత భారత్ కు..
భారత్ కు మిసెస్ వరల్డ్-2022 కిరీటం దక్కింది. 21 ఏళ్ల తర్వాత ఇండియాను వరించింది. ముంబైకి చెందిన సర్గం కౌశల్ ఈ కిరీటాన్ని గెలుచుకున్నారు. శనివారం అమెరికాలోని లాస్ వెగాస్ రిసార్ట్ అండ్ క్యాసినోలో నిర్వహించిన అందాల పోటీల్లో 63 దేశాలకు చెందిన భామలు పా
Lottery Rs.16,500 Crores : లక్కీ మ్యాన్.. లాటరీలో రూ.16,500 కోట్లు
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన అజ్ఞాత వ్యక్తిని అదృష్టం వరించింది. ఆయన కొన్న పవర్ బాల్ టికెట్ (లాటరీ)కు కనీవినీ ఎరగని రీతిలో సుమారు రూ.16,500 కోట్లు (2.04 బిలియన్ డాలర్లు) జాక్ పాట్ తగిలింది.
By Polls: మూడు స్థానాల్లో గెలిచిన భార్యలు, మొత్తం నాలుగు స్థానాల్లో మహిళల గెలుపు
మహారాష్ట్రలోని అంధేరి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో రమేష్ లాక్టే మరణంతో ఉప ఎన్నిక ఏర్పడింది. కాగా, ఆయన భార్య రుతుజ లాక్టే పోటీ చేసి విజయం సాధించారు. బిహార్లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగ్గా.. రెండు స్థానాల్లోనూ భార్యలు
By Polls: ఉప ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డ కాంగ్రెస్.. మిగిలిన స్థానాల్లో సిట్టింగ్ పార్టీలదే విజయం
ముంబైలోని అంధేరీ తూర్పు నియోజకవర్గంలో శివసేన విజయం సాధించింది. ఈ స్థానం నుంచి గెలుపొందిన శివసేన నేత రమేశ్ లాక్టే మరణంతో ఆయన భార్య పోటీలో నిలిచి గెలుపొందారు. ఇక లఖింపూర్ ఖేరి జిల్లాలోని గోలా గోక్రానాథ్ నియోజకవర్గం బీజేపీది. కాగా, తాజా ఎన్ని
RS 248 Crore Lottery : లాటరీలో రూ.248 కోట్ల ప్రైజ్ మనీ… చారిటీలకు రూ.5 కోట్లు విరాళం
చైనాలోని ఒక వ్యక్తి లాటరీలో రూ.248 కోట్ల ప్రైజ్మనీ గెల్చుకున్నాడు. అక్టోబర్ 24 న ప్రైజ్మనీని రాబట్టుకోవడమే కాకుండా దాదాపు రూ. 5 కోట్లు చారీటీలకు విరాళంగా ఇచ్చాడు. కార్టూన్ వేషంలో వచ్చి డబ్బును తీసుకోవడం విశేషం. ఆ తర్వాత అధికారులు ఆ వ్యక్తిని గ�
Lula da Silva: అధ్యక్షుడి నుంచి కరప్షన్ ఖైదీ.. మళ్లీ అధ్యక్షుడిగా లులా డ సిల్వా
2003 జనవరి నుంచి 2010 డిసెంబర్ వరకూ ఎనిమిదేళ్ల పాటు వరుసగా రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేశారు. బ్రెజిల్ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి వరుసగా రెండు పర్యాయాలు మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టాలి. ఒకవేళ మళ్లీ ఆ పదవికి పోటీ చేయాలంటే.. కనీసం నాలుగేళ్లు �