Home » Working
ఈ మెషీన్ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులోని సెన్సార్లు నరాల స్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటాయి. కృత్రిమ మేధతో సేకరించిన ఈ డేటా సాయంతో.. అందులో ఉన్నవారికి సౌకర్యవంతమైన వాతావరణాన్ని మెషీన్ సృష్టిస్తుందని రూపకర్తలు చెబుతున్నారు. అయితే ఇలాంటి �
పాక్తో మ్యాచ్ అనగానే రన్ మెషిన్ విరాట్ కోహ్లీ జూలు విదిల్చి తన అత్యుత్తమ ఆటతీరును బయటకు తీసుకొస్తాడు. గత కొంతకాలం నుంచి ఫామ్లేమితో ఇబ్బందులు పడుతోన్న ఈ పరుగుల రారాజుకు... ఆసియా కప్లో చక్కని ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పటివరకు ఆసియా కప�
మునుగోడు ఉప ఎన్నికపై వామపక్షాలు కసరత్తు మొదలు పెట్టాయి. అభ్యర్థిని నిలబెట్టడమా ? లేక మరో పార్టీకి మద్దతివ్వడమా ? అనేదానిపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మునుగోడు నియోజకవర్గ సీపీఐ ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. టీఆర్�
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు మినిమస్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ని అప్డేట్ చేస్తూ ఉంటుంది.
కరోనా మ్యుటేషన్లపైనా కోవాగ్జిన్ పని చేస్తున్నట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. కోవాగ్జిన్ సమర్థంగా పని చేస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడైందని ఐసీఎంఆర్ తెలిపింది.
These 3 side-effects may mean your vaccine is working: ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. రోజూ లక్షలాది మంది టీకా తీసుకుంటున్నారు. అయితే టీకా తీసుకున్న వారిలో అత్యధికులు బాగానే ఉన్నారు. కొద్దిమందికి మాత్రం స్వల్పంగా సైడ్ ఎఫెక్ట్ ల
Indian women working : వర్క్ ఫ్రం హోమ్ బెటర్ అంటున్నారు మహిళలు. అటు ఆఫీసు, ఇటు ఇంటి పని పూర్తి చేసుకొనే అవకాశం ఉంటోందంటున్నారు. దీనివల్ల ఎక్కువ సమయం ఆదా అవుతోందని, ఇంటి నుంచే ఆఫీసు పనులు కూడా చక్కపెట్టేస్తామని వెల్లడిస్తున్నారంట. గత సంవత్సరం కరోనా కారణంగా.
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ల తయారీ సంస్థ అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కోసం 7,500 కోట్ల (1 బిలియన్ డాలర్లు) నిధులను సేకరించడానికి కృషి చేస్తోంది. నిధుల సేకరణలో భాగంగా బ్లాక్స్టోన్, కేకేఆర్తో పాటు ప్రైవే�
జీవితంలోనూ సినిమా విషయంలోనూ ప్రతి సమస్యను నేను సవాలుగా తీసుకుంటానని చెప్పారు ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్. సమస్య నుంచి పారిపోవడం అనే భయం తనకు లేదని ఆమె అన్నారు. అలా చేయడం మనల్ని బలహీనపరుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. నేను నటించిన ప్రతి సి�
లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కరోనా కేసులు పెరిగాయని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వల్లే విపరీతంగా వ్యాప్తి పెరిగిందని పేర్కొన్నారు. మంగళవారం (జులై 14, 2020) ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు స్పం