-
Home » works
works
Supriya Sule: మోదీ ప్రభుత్వంలో నితిన్ గడ్కరి ఒక్కరే పని చేస్తున్నారట!
మోదీ చేసే తప్పిదాలను కప్పిపుచ్చుకునే పని తప్పితే ఇతర మంత్రులకు, బీజేపీ నేతలకు ఇంకే పని లేదని ఆమె ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలోని బీజేపీ నేతలు ఈ విషయంలో బాగా ఆరితేరి పోయారని, వారికి అవార్డులు ఇవ్వొచ్చని ఆమె అన్నారు. గడ్కరీ నిక్కచ్చిగా పని చేస�
ఇంటి వద్దకే రేషన్ : ప్రతి బియ్యం బస్తాకు సీల్, సంచికి యూనిక్ కోడ్
ap ration home delivery : రేషన్ డోర్ డెలివరీ వాహనాలను గురువారం సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు. దేశంలోనే తొలిసారిగా కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్న సర్కార్. ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. ఫిబ్రవరి నుంచి ఈ వాహనాల్లో ప్రతి ఇంటికి రేషన్ బియ్యం పం
భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులు వేగవంతం
భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం భూసర్వే పనులు వేగవంతం చేస్తోంది. ఎయిర్ పోర్టును నిర్మించనున్న జీఎంఆర్ సంస్థకు భూములను అప్పగించేందుకు రెడీ అయ్యింది. ఈ నెలాఖరులోగా మొదటి విడతగా కొంత భూమిని అప్పగించేందుకు అధి
పెళ్లి పనులు ప్రారంభం!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పెళ్లి తేది ఖరారైందనే వార్త ఒకటి సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. నితిన్, షాలిని కందుకూరిల పెళ్లి ఏప్రిల్ 16నే జరగాల్సింది. కానీ కరోనా కారణంగా పెళ్లిని వాయిదా వేశారు. ఆ తర్వాత వీరి పెళ్లి డిసెంబర్లో జరుగుత�
అనుకున్న సమయానికి పోలవరం పూర్తి చేయాల్సిందే : సీఎం జగన్
పోలవరం పనులు ఒక్క రోజు కూడా ఆగడానికి వీల్లేదన్నారు సీఎం జగన్. గోదావరి జలాలను పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్ట్ కి మేఘా ఇంజినీరింగ్ భూమిపూజ
ఏపీ జీవనాడిగా గుర్తింపు పొందిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఏపీ ప్రభుత్వం రీటెండరింగ్ నిర్వహించగా..
91 ఏళ్ల యువకుడు : రోజుకు ఎనిమిది గంటలు పొలంలోనే
రైతే దేశానికి వెన్నెముక అన్నారు పూజ్య బాపూజీ. ఆ మాటల్ని అక్షరాల అమలు చేస్తున్నారు కర్ణాటక కలుబుర్గికి చెందిన 91 సంవత్సరాల రైతు బసవనప్ప పాటిల్. నేటి తరం ఏసీ రూముల్లో కూర్చుని పనిచేస్తూ కూడా అలిసిపోతున్నామంటూ ఆపసోపాలు పడుతున్న ఈ రోజుల్లో మల
గోదావరి టైటానిక్ : ఆపరేషన్ రాయల్ వశిష్ట
ఆపరేషన్ రాయల్ వశిష్ట బోటు వెలికితీత ప్రక్రియ కొనసాగుతోంది. సెర్చ్ ఆపరేషన్లో మూడోరోజు (అక్టోబర్ 02వ తేదీ బుధవారం) తీవ్ర నిరాశను మిగిల్చింది. బోటును వెలికి తీసేందుకు దర్మాడి సత్యం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. మూడో రోజు ఆపరేషన్లో భాగంగా దర్�
సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల బాట
భూపాలపల్లి : తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల బాట పట్టారు. ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేసేందుకు నడుంబిగించారు. త్వరిత గతిన ప్రాజెక్టులు పూర్తి చేయాలని సంకల్పించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్ట�