worth

    Ganja Seized In Bhadrachalam : భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత..విలువ రూ.కోటి పైనే

    August 29, 2022 / 05:58 PM IST

    భద్రాచలంలో భారీగా గంజాయి పట్టుబడింది. కార్లలో గంజాయి తరలిస్తూ స్మగ్లర్లు పట్టుబడ్డారు. రెండు కార్లలో 594 కేజీల గంజాయిని తరలిస్తుండగా.. భద్రాచలం ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యారు.

    లక్కీ లేడీ.. ఒక్క వాంతితో కోటీశ్వరరాలైంది..

    March 5, 2021 / 02:11 PM IST

    Thailand woman finds whale vomit worth Rs 2 crore: అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేము. కానీ, వరించందంటే రాత్రికి రాత్రే జీవితమే మారిపోతుంది. అష్ట దరిద్రుడు కూడా ఐశ్వర్యవంతుడైపోతాడు. సాధారణ వ్యక్తులు కోటీశ్వరులైపోతారు. ఆ మహిళ విషయంలో ఇదే జరిగింది. ఒక్క వాంతితో ఆమ�

    పురీష నాళంలో బంగారం, అవాక్కయిన అధికారులు

    January 15, 2021 / 01:12 PM IST

    Kannur airport : బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు వినూత్నంగా ఆలోచిస్తుంటారు. ఎవరికీ తెలియకుండా..బంగారాన్ని తరలించాలని అనుకుంటుంటారు. ఇందుకు కొత్త కొత్త పద్ధతులు ఎంచుకుంటుంటారు. కానీ..వారి ఆటలను ఎయిర్ ఫోర్స్ అధికారులు కట్టిస్తుంటారు. ఓ వ్యక్తి బంగార

    స్మగ్లర్ల గుట్టురట్టు: రూ.10 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం

    November 21, 2020 / 01:48 PM IST

    Red sandalwood seized : తమిళనాడులో భారీగా ఎర్రచందనం పట్టుపడింది. కోట్ల రూపాయల విలువ చేసే ఎర్ర చందనాన్ని.. గుట్టుచప్పుడు కాకుండా దేశం దాటించేందుకు యత్నించిన స్మగ్లర్ల ప్రయత్నాలకు పోలీసులు బ్రేక్ వేశారు. తుత్తుకూడి ఓడరేవు ద్వారా విదేశాల్లో ఎర్రచందనం అక్ర

    ధనవంతుల దర్జాయే వేరప్పా.. : ‘వజ్రాల మాస్కు’లో శ్రీమంతుల దర్పాలు

    July 11, 2020 / 03:44 PM IST

    చక్కనమ్మ చిక్కినా అందమే..జుట్టున్నవాడు ఏ కొప్పైనా పెట్టుకుంటాడు. అలాగే డబ్బులున్నవాడు ఏ కాలంలోఅయినా ఆఖరికి కరోనా కాలంలో అయినా తన దర్జాలో ఏమాత్రం తగ్గేది లేదంటాడు. మాస్కుల్లో ఈ మాస్కులు వేరయా అన్నట్లుగా ఏకంగా వజ్రాలతో తయారు చేసిన మాస్కులు �

    కరోనా ఎఫెక్ట్..లాక్ డౌన్ : ఒక్కరోజే రూ 13.88 లక్షల కోట్ల సంపద ఆవిరి

    March 23, 2020 / 07:36 PM IST

    కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో సోమవారం స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. ఇన్వెస్టర్లు పానిక్‌ సెల్లింగ్‌కు దిగడంతో మార్కెట్‌లో మరో మహాపతనం నమోదైంది.

    లక్ష రూపాయలు మ్యాగీ చెప్పల్

    December 20, 2019 / 05:52 AM IST

    పది సంవత్సరాలుగా మ్యాగీ ఫుడ్ ఇండస్ట్రీలో టాప్ గా ఉంది. చిరుతిళ్లలో, క్షణాల్లో తయారైపోయే స్నాక్స్ లా అమితాదరణ దక్కించుకుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా పెరిగిపోయిన మ్యాగీ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని ఓ కార్పొరేట్ కంపెనీ ఆలోచించింద�

    లెక్క తేలింది : నయీమ్ ఆస్తుల విలువ రూ. 2 వేల కోట్లు

    November 27, 2019 / 10:58 AM IST

    గ్యాంగ్ స్టర్ నయీమ్ ఆస్తుల విలువ ఎంతో గుర్తించింది సిట్. రూ. 2 వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయని వెల్లడించింది. 2019, నవంబర్ 27వ తేదీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, గోవా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో ఈ ఆస్తున్నాయని తెలిపింది. వ�

    ఈఎస్ఐ ఐఎమ్ ఎస్ కేసులో బయటపడుతున్న అక్రమాలు

    October 3, 2019 / 11:45 AM IST

    ఈఎస్ ఐ ఐఎమ్ ఎస్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈఎస్ ఐ ఐఎమ్ ఎస్ కేసులో తవ్వేకొద్ది నిజాలు బయటికొస్తున్నాయి. ఏసీబీ దర్యాప్తులో కళ్ల బైర్లు కమ్మే నిజాలు త�

    రూ.20 లక్షల విలువైన వెండి పట్టివేత

    September 9, 2019 / 04:13 PM IST

    హైదరాబాద్ లో భారీగా వెండి పట్టుబడింది. రూ.20 లక్షల విలువ వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

10TV Telugu News