Home » Wrestlers Protest
బ్రిజ్ భూషణ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సంఘంలో రోజువారి కార్యకలాపాలు అన్నింటిని నిలిపివేయాలని క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ క్రమంలో ఈరోజు అయోధ్యలో జరగాల్సిన డబ్ల్యూఎఫ్ఐ అత్యవసర జనరల్ కౌన్సిల్ సమావేశం రద్దయింది.
శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఢిల్లీలోని తన నివాసంలో రెజ్లర్లతో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రెండోదఫా చర్చలు జరిపారు. సుమారు 7గంటల పాటు ఈ చర్చలు కొనసాగాయి. చర్చలు సఫలం కావడంతో విచారణ పూర్తయ్యే వరకు రెజ్లర్లు తమ నిరసనకు తాత్కాలిక వి�
బ్రిజ్ భూషణ్ పై ఆందోళనను రెజ్లర్లు మరింత ఉధృతం చేస్తున్నారు. శుక్రవారం భారత ఒలింపిక్ సంఘాన్ని (IOA)ని వారు ఆశ్రయించారు. రెజ్లర్లకు స్పాన్సర్ షిప్ డబ్బులు కూడా ఇవ్వడం లేదని, కోచ్లు మెరిట్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయడం లేదని బజరంగ్ పునియా, వినే�
బ్రిజ్ భూషణ్ పై ఆందోళనను రెజ్లర్లు మరింత ఉధృతం చేస్తున్నారు. శుక్రవారం భారత ఒలింపిక్ సంఘాన్ని (IOA)ని వారు ఆశ్రయించారు. రెజ్లర్లకు స్పాన్సర్ షిప్ డబ్బులు కూడా ఇవ్వడం లేదని, కోచ్లు మెరిట్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయడం లేదని ఐఎంఏ అధ్యక్షురాలు �
రెజ్లింగ్ ఫేడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషన్కు వ్యతిరేకంగా రెండు రోజులుగా రెజ్లర్లు నిరసన చేస్తున్నారు. రెండవ రోజు కొంత మంది లెఫ్ట్ నేతలతో బృందా కారత్ అక్కడికి వచ్చిన సందర్భంలో ఇది జరిగింది. కారత్ పక్కనున్న ఒకావిడ తన ఆర్గనైజేషన్ పేరుత�