Home » Wrestlers Protest
బ్రిజ్ భూషణ్ సవాల్కు రెజ్లర్లు సై అన్నారు. సోమవారం సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. బ్రిజ్ భూషణ్పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని అన్నారు.
బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ ఫేస్బుక్ పోస్టు ప్రకారం.. నార్కో టెస్టుతో పాటు పాలిగ్రాఫ్, లై డిటెక్టర్ పరీక్షలకు నేను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే ఇందుకోసం ఓ షరతు పెట్టారు.
రాజకీయాల నుంచి ఎందుకు వైదొలగలేదో బ్రిజ్ భూషణ్ తెలిపారు.
బ్రిజ్ భూషణ్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు ఏప్రిల్ 23 నుంచి జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి వారం రోజుల �
జంతర్ మంతర్ వద్ద అర్థరాత్రి ఘటనపై రెజ్లర్లు కన్నీరు పెట్టుకున్నారు. మేము నేరస్తులమా అంటూ ప్రశ్నించారు. ఓ పోలీసు మద్యం మత్తులో మహిళా రెజ్లర్లను దుర్భాషలాడాడు, అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం అర్థరాత్రి సమయంలో జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ పోలీసులకు, రెజ్లర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఢిల్లీ పోలీసులు కొందరు మద్యం మత్తులో మహిళా రెజ్లర్ల పట్ల దురుసుగా ప్రవర్తించారని, ఇద్దరి తలకు గాయాలయ్యాయని రెజ్లర్లు ఆరోపించారు.
పదవి నుంచి నన్ను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, నా పదవీ కాలం దాదాపు ముగిసింది. ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 45 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికల తరువాత నా పదవీకాలం ముగుస్తుందని బ్రిజ్ భూషణ
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
రెజ్లర్ల నిరసనకు మద్దతుగా అర్జున అవార్డు గ్రహీత, ఒలంపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక సూచనలు చేశారు.
కేంద్ర క్రీడాశాఖ మంత్రి హామీ మేరకు మహిళా రెజ్లర్ల పై వేధింపుల ఆరోపణల విషయాన్ని నిగ్గు తేల్చేందుకు కేంద్రం పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రముఖ బాక్సర్, రాజ్యసభ మాజీ సభ్యురాలు మేరీకోమ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది.